Thursday, September 19, 2024

రాజ‌కీయం

ఈడ‌బ్ల్యూఎస్ రిజ‌ర్వేష‌న్ల‌పై సుప్రీం కోర్టులో రివ్యూ పిటిష‌న్‌

ఢిల్లీ : ఆర్థికంగా వెనుక‌బ‌డిన అగ్ర‌వ‌ర్ణ పేద‌ల‌కు 10శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తూ ఇటీవ‌ల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స‌వాల్ చేస్తూ మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు చెందిన కాంగ్రెస్ నాయ‌కుడు బుధ‌వారం సుప్రీం కోర్టులో రివ్యూ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. 103 రాజ్యాంగ స‌వ‌ర‌ణ ద్వారా ఐదుగురు న్యాయ‌మూర్తుల ధ‌ర్మాస‌నం విద్యాసంస్థ‌లు, ప్ర‌భుత్వ ఉద్యోగాల్లో ప‌దిశాతం ఈడ‌బ్ల్యూఎస్ రిజ‌ర్వేష‌న్లకు...

కాంగ్రెస్‌లో చీలిక లేదు..

క‌ర్ణాట‌క : అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టికెట్ల కేటాయింపు నేప‌థ్యంలో క‌ర్ణాట‌క కాంగ్రెస్ పార్టీలో చీలిక వ‌స్తుందంటూ జ‌రుగుతున్న ప్ర‌చారంపై ఆ రాష్ట్ర పార్టీ చీఫ్ శివ‌కుమార్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి చీలిక లేద‌ని, అంద‌రం ఒక్క‌టిగానే ఉన్నామ‌ని అన్నారు. అవినీతిలో కూరుకుపోయిన‌ బీజేపీ ప్ర‌భుత్వాన్ని గ‌ద్దెదించేందుకు ప్ర‌జ‌లు సిద్ధంగా ఉన్నార‌ని ఆయ‌న మీడియాతో...

జూట్‌బ్యాగ్‌లో మంత్రి మ‌ల్లారెడ్డి ఫోన్‌..

అక్ష‌ర‌శ‌క్తి, హైదరాబాద్: మంత్రి మల్లారెడ్డి నివాసం, కాలేజీలు, బంధువుల ఇళ్లలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఎట్ట‌కేల‌కు మంత్రి మ‌ల్లారెడ్డి సెల్‌ఫోన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తన నివాసం పక్క క్వార్టర్స్‌లో జూట్ బ్యాగ్‌లో సిబ్బంది దాచి పెట్టిన సెల్‌ఫోన్‌ను క‌నిపెట్టారు. అలాగే, మంత్రి సమీప బంధువు ఇంట్లో అధికారులు నగదును సీజ్ చేశారు. త్రిశూల్...

కాంగ్రెస్‌కు శశిధ‌ర్‌రెడ్డి రాజీనామా

అక్ష‌ర‌శ‌క్తి, హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి షాక్ త‌గిలింది. ఆ పార్టీకి సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి రాజీనామా చేశారు. ఇటీవలి కాలంలో పార్టీ మారబోతున్నట్టు జ‌ర‌గుతున్న ప్ర‌చారాన్ని నిజంచేస్తూ నేడు పార్టీ మారుతున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. బాధగానే కాంగ్రెస్‌తో బంధం తెంచుకుంటున్నానన్నారు. ప్రతిపక్ష పార్టీ పాత్ర...

బీజేపీకి ట‌చ్‌లో 30మంది ఎమ్మెల్యేలు

ప‌శ్చిమ‌బెంగాల్‌: ప‌శ్చిమ బెంగాల్‌లో తృణ‌మూల్ కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే అగ్నిమిత్ర కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. టీఎంసీకి చెందిన సుమారు 30మంది ఎమ్మెల్యేలు బీజేపీతో ట‌చ్‌లో ఉన్నార‌ని, ఇంకా ఎక్కువ కాలం టీఎంసీ ప్ర‌భుత్వం ఉండ‌ద‌ని వారికి తెలుసున‌ని అన్నారు. బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్య‌లు ప‌శ్చిమ‌బెంగాల్ రాజ‌కీయాల్లో తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారుతున్నాయి.

రైతు స‌మ‌స్య‌ల‌పై కాంగ్రెస్ పోరుబాట‌

నవంబ‌ర్ 24 త‌హ‌సీల్దార్ కార్యాల‌యాలు 30న నియోజ‌క‌వ‌ర్గ కేంద్రాల్లో... డిసెంబ‌ర్ 5న జిల్లా క‌లెక్ట‌రేట్ల వ‌ద్ద ఆందోళ‌న‌లు ప్ర‌క‌టించిన టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి                                         ...

సెప్టెంబ‌ర్ 17 విలీన‌మే..!

న‌ర‌హంత‌క నైజాంకు వ్య‌తిరేకంగా క‌మ్యూనిస్టుల‌ అలుపెర‌గ‌ని పోరాటం నాలుగున్న‌ర వేల‌మంది ప్రాణ‌త్యాగం చేశారు ప‌దిల‌క్ష‌ల ఎక‌రాల భూమిని పంచారు వేలాది గ్రామాల‌ను విముక్తి చేశారు సాయుధ పోరాట నిజ‌మైన‌ వార‌సులు క‌మ్యూనిస్టులే.. చ‌రిత్ర వ‌క్రీక‌ర‌ణ‌కు బీజేపీ కుట్ర‌లు టీఆర్ఎస్ వాళ్లు చ‌రిత్ర ద్రోహులు సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి నారాయ‌ణ‌ అక్ష‌ర‌శ‌క్తికి ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ చారెడు...

కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలి

మాజీ మంత్రి బాబూమోహ‌న్‌ గూడూరు మండలంలో ప్ర‌జాగోస‌-బీజేపీ భ‌రోసా యాత్ర‌ గ్రామాల్లో విస్తృత ప‌ర్య‌ట‌న‌ పాల్గొన్న కీల‌క నేత‌లు పెద్ద సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చిన‌ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు బీజేపీలో భారీగా చేరిక‌లు అక్ష‌ర‌శ‌క్తి, గూడూరు : ప్ర‌జా వ్య‌తిరేక పాల‌న‌తో తెలంగాణ‌ను అరిగోస పెడుతున్న సీఎం కేసీఆర్‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌గిన‌బుద్ధి చెప్పాల‌ని బీజేపీ నేత‌,...

తూర్పున ఈట‌ల వేట‌!

హుజూరాబాద్ ఉప‌ ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఈట‌ల‌పై విరుచుకుప‌డిన న‌న్న‌పునేని ఎవ‌రినీ వ‌ద‌లిపెట్ట‌బోన‌న్న రాజేంద‌ర్‌ ఈ నేప‌థ్యంలోనే వ‌రంగ‌ల్ తూర్పు నియోజ‌క‌వ‌ర్గంపై ప్ర‌త్యేక దృష్టి వచ్చే ఎన్నిక‌ల్లో బీజేపీని గెలిపించ‌డ‌మే ల‌క్ష్యంగా వ్యూహం ప్ర‌దీప్‌రావు చేరిక‌తో పెరిగిన బ‌లం ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్న‌ రాజ‌కీయం అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన‌ప్ర‌తినిధి : వ‌రంగ‌ల్ తూర్పు నియోజ‌క‌వ‌ర్గంపై హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే...

ఢిల్లీ గులాములకు చెప్పులు మోసే బానిస

వరంగల్‌లో బండి సంజ‌య్ ఫ్లెక్సీల కలకలం మండిప‌డుతున్న బీజేపీ శ్రేణులు అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : వరంగల్‌లో టీఆర్ఎస్, బీజేపీ మ‌ధ్య ఫ్లెక్సీల రగడ కొనసాగుతోంది. నేను ఢిల్లీ గులాముల‌కు చెప్పులు మోసే బానిస‌ను అంటూ బండి సంజ‌య్ చెప్పులు మోస్తున్న‌ట్లు మార్పింగ్ చేసిన ఫోటోను ఫ్లెక్సీలో ముద్రించారు. న‌గ‌రంలోని హెడ్ పోస్టాఫీస్ కూడ‌లితోపాటు రాత్రికి...
- Advertisement -spot_img

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...