గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కి ఊహించని దెబ్బ తగిలింది. భారతీయ జనతా పార్టీ ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో పది రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని బీజేపీ హైకమాండ్ స్పష్టం చేసింది. రాజాసింగ్ విడుదల చేసిన వీడియోపై బీజేపీ...
ప్రజలతో ఒత్తిడి చేయించుకుని రాజీనామా చేయబోతున్నారు
త్వరలో మరిన్ని ఉప ఎన్నికలు రాబోతున్నాయి
ఆర్టీసీని మళ్లీ ప్రైవేటుపరం చేసే కుట్ర
‘చీకోటి’ దందా వెనుక కేసీఆర్ కుటుంబ హస్తం
మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణ భవిష్యత్తును నిర్దేశించబోతోంది
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 62 స్థానాలకుపైగా బీజేపీ కైవసం
బీజేపీకి 40 నుండి 53...
రూ.వెయ్యి కోట్లతో కార్పొరేషన్ సాధనే లక్ష్యంగా కార్యాచరణ
జూలై 5వ తేదీ నుంచి సంతకాల సేకరణ
తెలంగాణ ఉద్యమంలో ఆటో డ్రైవర్ల కీలక పాత్ర
రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6లక్షల మంది..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 50వేల మంది..
రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని డిమాండ్
అక్షరశక్తి, ప్రధానప్రతినిధి : తెలంగాణ వస్తే తమ బతుకులు...
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెరుగుతున్న ఆదరణ
పార్టీలో చేరుతున్న విద్యావంతులు, యువకులు
అవినీతి రహిత పాలన కోసం ఆప్ను ఆదరించండి
పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాళ్లపల్లి సురేష్
అక్షరశక్తి, హన్మకొండ : తెలంగాణలో ఆమ్ ఆద్మీ పార్టీ క్రమంగా విస్తరించే దిశగా అడుగులు వేస్తోంది. రోజురోజుకూ తన ఉనికి పెంచుకుంటూ ముందుకుసాగుతోంది. ఇప్పటికే...
గులాబీ శిబిరంలో గుబులురేపుతున్న వలసల పర్వం
పార్టీని వీడుతున్న ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు
ఇటీవలే కారుదిగిన జెడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి,
చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు
మొన్న టీఆర్ఎస్కు గుడ్ బై చెప్పిన కార్పొరేటర్ విజయారెడ్డి
నిన్న పార్టీ వీడిన అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు,...
అక్షరశక్తి, వరంగల్ : ఖిలా వరంగల్ మండలం నాయుడు పెట్రోల్ పంపు సమీపంలో గురువారం ఉదయం ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన గడ్డల మధుకర్, వర్ధన్నపేటకు చెందిన గణేష్ గా గుర్తించారు.