కేటీఆర్కు బీజేపీ నాయకుల సవాల్
అక్షరశక్తి, కమలాపూర్ : హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని రాష్ట్రమంత్రి కేటీఆర్కు బీజేపీ నాయకులు సవాల్ విసిరారు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హుజురాబాద్ ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారని స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా...
ఉప ఎన్నికల నుంచి హుజురాబాద్కు ఎన్ని నిధులు విడుదల చేశారు?
మీతీరు పాతింటికి కొత్త రంగులు వేసినట్లు ఉంది
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు
ఎమ్మెల్యే ఈటల రాజేందర్
అక్షరశక్తి, కమలపూర్ : ఉప ఎన్నికల నుంచి హుజురాబాద్ నియోజకవర్గానికి ఎన్ని నిధులు విడుదల చేశారో మంత్రి కేటీఆర్ ముందుగా సమాధానం చెప్పిన తర్వాత నియోజకవర్గంలో...
కేసీఆర్ను ఇరుకున పెట్టేలా వ్యూహం
టీ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్పై ఎవరూ ఊహించని అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ నుంచి గెలిచి ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నారు. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొను గోలుకు బీజేపీ కుట్రం చేసిందని...
పీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర కన్వీనర్,
దళిత కాంగ్రెస్ మహిళా విభాగం రాష్ట్ర ఇన్చార్జి
కూరాకుల భారతి
అక్షరశక్తి, హన్మకొండ : కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని టీ పీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర కన్వీనర్, దళిత కాంగ్రెస్ మహిళా విభాగం రాష్ట్ర ఇన్చార్జి (విశ్రాంత లేబర్ అసిస్టెంట్ కమిషనర్) కూరాకుల...
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దూకుడు పెంచారు. ఈ స్కామ్లో శుక్రవారం రాత్రి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ 160 సీఆర్పీసీ కింద నోటీసులు పంపారు. లిక్కర్ స్కాం వ్యవహారంలో కవిత వివరణ తీసుకునేందుకు సీబీఐ ఈ నోటీసు ఇచ్చింది. ఈనెల 6వ తేదీన ఉదయం...
ఢిల్లీ లిక్కర్ స్కాం తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయడం ఖాయమని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు బీజేపీ నుంచి ఇన్డైరెక్ట్గా సిగ్నల్స్ వచ్చాయని తెలిపారు. ఈనెల 6న విచారణకు హాజరుకావాల్సిందిగా శుక్రవారం కవితకు...
సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు
అక్షరశక్తి, హనుమకొండ: భవిష్యత్లోనూ టీఆర్ఎస్తో కలిసి పనిచేస్తాం... కానీ అది టీఆర్ఎస్ చేతిలోనే ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. హన్మకొండలోపి పార్టీ కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ బీజేపీపై టీఆర్ఎస్ ఇలాగే పోరాటం చేస్తేనే తమమద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ...
అక్షరశక్తి, హైదరాబాద్: టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరు నెలల్లో ముందస్తు ఎన్నికలకు వెళ్తారని బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈడీ, ఐటీ సోదాలు.. టీఆర్ఎస్, బీజేపీ ఆడుతున్న డ్రామాలన్నారు. ఎఫ్ఆర్వో అధికారి హత్యకి సీఎం కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలన్నారు. బీసీ...