Thursday, September 19, 2024

తెలంగాణ‌

ఘ‌నంగా గ‌ణ‌తంత్ర వేడుక‌లు

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : 4వ బెటాలియన్ మామునూర్ క్యాంప్‌లో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు బుధ‌వారం ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ వేడుకల్లో భాగంగా నాలుగో బెటాలియన్ కమాండెంట్ డీ.శివప్రసాద్ రెడ్డి బెటాలియన్ కమాండ్ కంట్రోల్ భవనంపై జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం కమాండెంట్ చేతులమీదుగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించిన‌ సేవా పత‌కాలు, ఉత్కృష్ట...

317 జీవో చుట్టూ రాష్ట్ర రాజకీయం

మానసిక ఆందోళనలో బాధిత ఉపాధ్యాయ, ఉద్యోగులు తెలంగాణలో నూతన జిల్లాలకు పోస్టుల విభజన కొందరికీ వరంగా, మరికొందరికి శాపంగా మారింది. ఉద్యోగుల విభజన, బదిలీల్లో కొత్తజిల్లాల వారీగా స్థానికతను పరిగణనలోకి తీసుకోకుండా ఉమ్మడి జిల్లా యూనిట్‌గా సీనియార్టీనే ప్రతిపాదికగా తీసుకొని బదిలీలు చేయడంపట్ల బాధిత ఉద్యోగ, ఉపాధ్యాయులు గత కొన్ని రోజులుగా ఆందోళన కార్యక్రమాలను ఉదృతం...

నిరంజ‌న్‌రెడ్డికి క‌రోనా

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి కరోనా వైర‌స్ సోకింది. గురువారం జరిపిన పరీక్షల్లో కరోనా సోకినట్లు నిర్ధార‌ణ అయింది. గత మూడు రోజులుగా మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఈ సమయంలో తనని దగ్గరగా కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని మంత్రి సింగిరెడ్డి సూచించారు.

మిర్చి రైతుల మండిపాటు

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : వ‌రంగ‌ల్ ఏనుమాము వ్య‌వ‌సాయ మార్కెట్లో వ్యాపారుల మోసాల‌పై మిర్చిరైతులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తేజ‌ర‌కం మిర్చి రూ.17వేల ధ‌ర నిర్ణ‌యించి, కేవ‌లం రూ.14వేల‌కు మాత్ర‌మే కొనుగోలు చేయ‌డంపై మండిప‌డ్డారు. రైతులంద‌రూ మార్కోట్లో సోమ‌వారం ఉద‌యం ఆందోళ‌న‌కు దిగారు. మార్కెట్ గేట్ ముందు ధ‌ర్నా చేశారు. మిర్చి కార్యాలయాన్ని ముట్టడించి ధర్నా...

మేడారానికి ఒక్క‌రోజే 2ల‌క్ష‌ల మంది భ‌క్తులు

మేడారంలో ముంద‌స్తు మొక్కులు వ‌న‌దేవ‌త‌ల ద‌ర్శ‌నానికి త‌ర‌లివ‌స్తున్న భ‌క్తులు ఆదివారం ఒక్క‌రోజే రెండు ల‌క్ష‌ల మందికి పైగా రాక‌ కిక్కిరిసిన‌ క్యూలైన్లు.. జంప‌న్న‌వాగులో సంద‌డి అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్‌ : మేడారం మ‌హాజాత‌ర భ‌క్త‌జ‌న సంద్రంగా మారుతోంది. తెలంగాణ నుంచేగాకుండా దేశం న‌లుమూల‌ల నుంచి ముంద‌స్తు మొక్కుల కోసం భ‌క్తులు ల‌క్ష‌లాదిగా త‌ర‌లివ‌స్తున్నారు. ఆదివారం సెల‌వు దినం కావ‌డంతో వ‌న‌దేవ‌త‌లు స‌మ్మ‌క్క...

రైతుల‌కు కేసీఆర్ షాక్‌

ప్ర‌భుత్వ కొనుగోలు కేంద్రాల్లో వ‌డ్లు అమ్మిన రైతులు రెండు నెల‌లు కావొస్తున్నా అంద‌ని డ‌బ్బులు క‌నీసం ర‌శీదులు కూడా ఇవ్వ‌ని నిర్వాహ‌కులు బ‌య్యారం మండ‌లంలో మ‌రింత అధ్వానం మానుకోట జిల్లాలో వంద‌లాదిమంది బాధితులు చేతిలో డ‌బ్బులు లేక నిలిచిన యాసంగి ప‌నులు ప‌ట్టించుకోని అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు అక్ష‌ర‌శ‌క్తి, మ‌హ‌బూబాబాద్ ప్ర‌తినిధి : రైతు పండించిన ప్ర‌తీ గింజా కొన్నామ‌ని, వెంట‌నే డ‌బ్బులు ఇస్తున్నామ‌ని రాష్ట్ర...

సీపీ తరుణ్‌జోషికి ఐజీగా ప‌దోన్న‌తి

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్ట‌ర్‌ తరుణ్ జోషికి ఐజీగా పదోన్నతి కల్పిస్తూ వరంగల్ పోలీస్ కమిషనరేట్ కమిషనర్ గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులను జారీచేసింది. ఐజీగా పదోన్నతి పొందిన డాక్ట‌ర్ తరుణ్ జోషి వరంగల్ పోలీస్ కమిషనర్ గా ఏప్రిల్ 7 వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. ఆయ‌న...

ఆదివాసీల జోలికొస్తే క‌ఠిన చ‌ర్య‌లు

రాష్ట్ర మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : ఆదివాసీల మ‌హిళ‌లతో అమానుషంగా ప్ర‌వ‌ర్తించిన ఫారెస్ట్ అధికారుల‌పై రాష్ట్ర గిరిజ‌న‌-స్త్రీ,శిశు సంక్షేమ శాఖ‌ల మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో జ‌రిగిన ఘ‌ట‌న‌పై స‌మ‌గ్ర విచార‌ణ జ‌రుపుతామ‌ని స్ప‌ష్టం చేశారు. ఆదివాసీల జోలికొస్తే స‌హించేదిలేద‌ని, ఆదివాసీ మ‌హిళ‌ల‌ప‌ట్ల అస‌భ్యంగా ప్ర‌వర్తించిన అధికారుల‌పై...

పంట‌న‌ష్టంపై త‌ప్పుడు స‌ర్వే?

మానుకోట జిల్లాలో అకాల వ‌ర్షంతో వేలాది ఎక‌రాల్లో దెబ్బ‌తిన్న పంట‌లు పంట‌న‌ష్టం అంచ‌నా వేయ‌డంలో వ్య‌వ‌సాయ‌శాఖ విఫ‌లం క్షేత్ర‌స్థాయి ప‌రిశీల‌న‌లో నిర్ల‌క్ష్య వైఖ‌రి కేవ‌లం 16వంద‌లకుపైగా ఎక‌రాల్లో మాత్ర‌మే న‌ష్టం జ‌రిగిన‌ట్లు నివేదిక‌ ప‌ట్టించుకోని ప్ర‌జాప్ర‌తినిధులు ఆందోళ‌న‌లో బాధిత రైతులు అక్ష‌ర‌శ‌క్తి, మ‌హ‌బూబాబాద్ ప్ర‌తినిధి : మానుకోట జిల్లాలో అకాల వ‌ర్షంతో దెబ్బ‌తిన్న పంట‌న‌ష్టాన్ని అంచ‌నా వేయ‌డంలో వ్య‌వసాయ‌శాఖ విఫ‌లంగా చెందిందా..? క్షేత్ర‌స్థాయిలో...

అఖిల భార‌త స‌ఫాయి మ‌జ్ధూర్‌ ట్రేడ్ యూనియ‌న్ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా సోద రామ‌కృష్ణ

అక్ష‌ర‌శ‌క్తి, ప‌ర‌కాల : అఖిల భార‌త స‌ఫాయి మ‌జ్ధూర్‌ ట్రేడ్ యూనియ‌న్ తెలంగాణ‌ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా సోద రామ‌కృష్ణ ఎన్నిక‌య్యారు. ఆ సంఘం జాతీయ అధ్య‌క్షులు అలోక్ కుమార్ బృందం శుక్ర‌వారం హ‌న్మ‌కొండ జిల్లా ప‌ర‌కాల ప‌ట్ట‌ణాన్ని సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా వారికి మున్సిప‌ల్ చైర్మెన్ సోద అనిత రామ‌కృష్ణ‌, వైస్ చైర్మెన్...
- Advertisement -spot_img

Latest News

తొగరు సారంగంకు నివాళి

అక్ష‌ర‌శ‌క్తి, నెక్కొండ‌: నెక్కొండ మండలం చిన్న కొర్పోల్ గ్రామ బి.ఆర్.ఎస్ పార్టీ యువ నాయకుడు తొగరు సారంగం గుండెపోటుతో మరణించగా వారి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన...