Friday, September 20, 2024

latest news

విద్యార్థులే ధైర్యం !

  హెచ్‌ఎం జంగా గోపాల్‌రెడ్డి సారే ఆద‌ర్శం ఆస్తులు కాదు.. ఆప్తుల‌ను సంపాదించుకున్నా.. పిల్ల‌లందరికీ స‌మాన విద్య అందాలి అందుకోస‌మే ఆజంన‌గ‌ర్ నుంచి హ‌న్మ‌కొండ‌కు వ‌చ్చా.. ఎస్‌ఎస్ విద్యాసంస్థ‌ల అధినేత గూడెపు ర‌మేశ్ అక్ష‌ర‌శ‌క్తితో మాటామంతి ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థ‌లంటేనే ప్ర‌జ‌ల్లో ఒక‌ర‌క‌మైన అభిప్రాయం బ‌లంగా ఉంటుంది. ధ‌నార్జ‌నే ధ్యేయంగా బ‌తుకుతార‌ని, దోపీడిదారుల్లా పీడిస్తార‌ని... నిజానికి...

కొరివీర‌న్న ఆలయానికి కొత్త శోభ‌

క‌న్నుల‌పండువ‌గా ధ్వ‌జ‌స్తంభ ప్ర‌తిష్టాప‌నోత్స‌వం వేలాదిగా త‌ర‌లివ‌చ్చిన భ‌క్త‌జ‌నం రామాలయంలోనూ ధ్వజ‌స్తంభ ప్ర‌తిష్టాప‌న మండ‌ల‌కేంద్రంలో పండుగ వాతావ‌ర‌ణం అక్ష‌ర‌శ‌క్తి, మ‌హ‌బూబాబాద్ :  కుర‌వి మండ‌ల కేంద్రంలోని భ‌ద్ర‌కాళీ స‌మేత వీర‌భ‌ద్ర‌స్వామి ఆలయం కొత్త శోభ‌ను సంత‌రించుకుంది. ధ్వ‌జ‌స్తంభ ప్ర‌తిష్టాప‌న మ‌హోత్స‌వం క‌న్నులపండువ‌గా సాగింది. అర్చ‌కుల వేద మంత్రోచ్ఛార‌ణల న‌డుమ వేలాది మంది భ‌క్తుల జ‌య‌జ‌య ధ్వానాల...

గుడిసెవాసుల‌పై దాడి

క‌ర్ర‌లు, రాళ్లు, గొడ్డ‌ళ్ల‌తో విరుచుకుప‌డిన భూమాఫియా సీపీఐ నాయ‌కుల‌తోపాటు పేద‌ల‌కు తీవ్ర గాయాలు ఎంజీఎం ద‌వాఖాన‌లో చికిత్స పొందుతున్న బాధితులు హ‌న్మ‌కొండ గుండ్ల సింగారంలో తీవ్ర ఉద్రిక్త‌త‌ అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : హన్మకొండ జిల్లా కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ 2వ డివిజ‌న్ గుండ్ల సింగారంలోని ప్ర‌భుత్వ భూమిలో గుడిసెలు...

వ‌రంగ‌ల్‌లో తీవ్ర ఉద్రిక్త‌త‌

రాకేశ్ మృత‌దేహానికి మంత్రులు, ఎమ్మెల్యేల నివాళి ఎంజీఎం నుంచి ప్ర‌త్యేక వాహ‌నంలో స్వ‌గ్రామానికి భారీ ర్యాలీ అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ తూర్పు : అగ్నిపథ్ నిరసనలో భాగంగా నిన్న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో జరిగిన పోలీస్ కాల్పుల్లో మృతి చెందిన వ‌రంగ‌ల్ జిల్లా ఖానాపురం మండ‌లానికి చెందిన దామెర రాకేశ్‌ మృతదేహంతో వ‌రంగ‌ల్‌లో భారీ ర్యాలీ నిర్వ‌హించారు. తొలుత...

హైఅల‌ర్ట్‌!

అన్ని రాష్ట్రాల‌కు కేంద్రం అత్య‌వ‌స‌ర ఆదేశాలు రైల్వే స్టేష‌న్ల వ‌ద్ద భారీ భ‌ద్ర‌త‌ అగ్నిపథ్‌ ఆందోళనలపై కేంద్రం అప్రమత్తమైంది. ఆర్మీలో నియామకాలకు సంబంధించి కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ ప‌థ‌కాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొన‌సాగుతున్నాయి. నిన్న ఉత్తరాది రాష్ట్రాల్లో ఆందోళనలు జరగ్గా.. ఆ మంటలు ఇవాళ తెలంగాణకు కూడా విస్తరించాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో తీవ్ర...

అగ్గిరాజేసిన అగ్నిపథ్..!

ర‌ణ‌రంగంగా సికింద్రాబాద్ రైల్వేస్టేష‌న్ నాలుగు రైళ్ల‌కు నిప్పుపెట్టిన ఆందోళ‌కారులు.. స్టేషన్‌లో ఫర్నిచర్ ధ్వంసం పోలీసుల కాల్పులు.. ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మం హైద‌రాబాద్‌లో తీవ్ర ఉద్రిక్త‌త‌ అప్ర‌మ‌త్త‌మైన కేంద్రం.. అన్ని రైల్వే స్టేష‌న్ల వ‌ద్ద పోలీసుల మోహ‌రింపు అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : అగ్నిపథ్ అగ్గిరాజేసింది. ఆర్మీలో నియామకాలకు సంబంధించి కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ ను వ్యతిరేకిస్తూ...

వ‌రంగ‌ల్‌లో దారుణం

పాత భ‌వ‌నం కూల్చేస్తుండ‌గా ప్ర‌మాదం.. ఇద్ద‌రు కార్మికులు మృతి.. మ‌రో ఇద్ద‌రికి తీవ్ర గాయాలు అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ తూర్పు : వ‌రంగ‌ల్ న‌గ‌రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శ‌నివారం ఉద‌యం చార్‌బౌలిలో ఓ పాత భ‌వ‌నం కూల్చి వేస్తుండ‌గా ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు కార్మికులు మృతి చెందారు. స‌మాచారం అందుకున్న పోలీసులు...

రెండేళ్ల కింద‌టే ప్రేమ పెళ్లి… అంత‌లోనే..

అక్షరశక్తి, ఖానాపూర్ : పెద్ద‌లు వ‌ద్దంటున్నా ప్రేమించినవాడిని వ‌దులుకోలేక‌పోయింది. త‌ల్లిదండ్రుల‌ను ఒప్పించి రెండేళ్ల క్రితం ఆ యువుకుడిని పెళ్లి చేసుకుంది. రెండేళ్లు స‌జావుగా సాగిన వారి కాపురంలో వ‌ర‌క‌ట్నం చిచ్చుపెట్టింది. కట్నం తీసుకువస్తేనే ఇంటికి రావాలని లేకపోతే, నువ్వు అవ‌స‌రం లేద‌ని భ‌ర్త‌తోపాటు అత్తింటివారు తెగేసి చెప్ప‌డంతో స‌ద‌రు యువ‌తి దిక్కుతోచ‌ని స్థితిలో ప‌డిపోయింది....

మానవీయ కథనానికి దక్కిన రాష్ట్రస్థాయి పురస్కారం

  మంత్రి హరీశ్‌రావు చేతులమీదుగా రాష్ట్ర ఉత్తమ జర్నలిస్టు అవార్డు అందుకున్న రామాచారి అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : కేసముద్రం మండ‌ల సాక్షి విలేక‌రి దూదిక‌ట్ల రామాచారి రాష్ట్రస్థాయి ఉత్త‌మ జ‌ర్న‌లిస్టు అవార్డు అందుకున్నారు. కుర‌వి మండ‌ల‌కేంద్రానికి చెందిన రామాచారి సాక్షి దిన‌ప‌త్రిక‌లో ద‌శాబ్ద‌కాలంగా విధులు నిర్వ‌హిస్తున్నాడు. "అయ్యో పాపం" ‘కానరాని లోకాలకు కన్న తల్లిదండ్రులు' శీర్షికతో...

ఆ హోంగార్డుకు సెల్యూట్ చేయాల్సిందే..

ఉద్యోగం చిన్న‌ది.. మ‌న‌సు పెద్ద‌ది! సామాజిక సేవ‌లో హోంగార్డు కృపాక‌ర్‌ కుటుంబంలో అన్ని శుభ‌కార్యాలు అనాథాశ్ర‌మాల్లోనే.. అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం :  ఉద్యోగం చిన్న‌ది... కానీ అత‌డి మ‌న‌స్సు మాత్రం పెద్ద‌ది.. రోడ్ల‌వెంట అనాథ‌లు, అభాగ్యులు, నిరాశ్రుయులు, కుటుంబం నుంచి నిరాద‌ర‌ణ‌కు గురైన వృద్దులు క‌నిపిస్తే చాలు అత‌డు చ‌లించిపోతాడు. వారిని చేర‌దీసి, భోజ‌నం...

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...
- Advertisement -spot_img