Thursday, September 19, 2024

latest news

అల‌ర్ట్ : మ‌రికాసేప‌ట్లో కరోనాపై ప్ర‌ధాని మోడీ స‌మీక్ష‌

అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రుల‌తో స‌మావేశం దేశంలో క‌రోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేప‌థ్యంలో కేంద్రం అప్ర‌మ‌త్తం అయింది. నేడు అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో ప్రధాని మోడీ సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు వర్చువల్ గా జరిగే ఈ భేటీలో కేంద్రమంత్రులు అమిత్ షా, మన్ సుఖ్ మాండవీయ, కేంద్రఆరోగ్యశాఖ కార్యదర్శి పాల్గొననున్నారు. ఢిల్లీ సహా పలు...

ఎమ్మెల్యే న‌రేంద‌ర్‌పై కేసు కొట్టివేత‌

అక్షరశక్తి, వరంగల్ : 2018 అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో వ‌రంగ‌ల్ తూర్పు ఎమ్మెల్యే న‌న్న‌పునేని న‌రేంద‌ర్‌పై న‌మోదైన కేసును మంగ‌ళ‌వారం హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టు కొట్టివేసింది. ఎన్నికల సమయంలో కరపత్రాలకు బిల్స్ లేవనే ఆరోపణతో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌తోపాటు ఆయ‌న పీఏ, వాహనదారుడిపై ఎన్నికల అధికారి కాజీపేటలో కేసు నమోదు చేశారు. ఈ కేసుకు...

టిమ్స్‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ భూమిపూజ‌

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ న‌గ‌రంలో రెండు టిమ్స్ ( తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ ) ద‌వాఖాన‌ల నిర్మాణాల‌కు సీఎం కేసీఆర్ మంగ‌ళ‌వారం భూమి పూజ చేశారు. ఎల్బీన‌గ‌ర్ ప‌రిధిలోని గ‌డ్డి అన్నారంలో, స‌న‌త్ న‌గ‌ర్‌ ప‌రిధిలోని ఎర్ర‌గ‌డ్డ ఛాతీ ఆస్ప‌త్రిలో మ‌ల్టీ సూప‌ర్ స్పెషాలిటీ ఆస్ప‌త్రి నిర్మాణాల‌కు ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్...

భ‌ద్ర‌కాళీ ఆల‌యాన్ని సంద‌ర్శించిన కిష‌న్‌రెడ్డి

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హ‌న్మ‌కొండ జిల్లా ప‌ర్య‌ట‌న షురూ అయింది. సోమ‌వారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప‌ర్య‌టించిన ఆయ‌న రేగొండ మండలంలోని రూపిరెడ్డిపల్లి రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కేంద్ర అవార్డు అందుకున్న రేగొండ పీహెచ్‌సీని సందర్శించారు. వైద్యులతో మాట్లాడి.. సేవలు అడిగి తెలుసుకున్నారు. అక్కడి నేరుగా రామన్నగూడలోని పాండవులగుట్ట సందర్శించారు. ఈక్ర‌మంలోనే సోమ‌వారం...

హ‌న్మ‌కొండ‌లో రేవంత్‌రెడ్డి

  రైతు సంఘర్షణ సభకు విస్తృత ఏర్పాట్లు చేయాల‌ని ఆదేశం కాజీపేట సేయింట్ గ్యాబ్రియ‌ల్ స్కూల్ గ్రౌండ్‌లో హెలీపాడ్ కోసం స్థలం పరిశీలన అక్ష‌ర‌శ‌క్తి, కాజీపేట : టీ పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి సోమ‌వారం మ‌ధ్యాహ్నం హ‌న్మ‌కొండ‌కు వ‌చ్చారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో మే 6వ తేదీన నిర్వ‌హించనున్న రైతు సంఘర్షణ సభ ఏర్పాట్ల‌ను ఆయ‌న...

నిరుద్యోగులు ఆనందంగా ఉండాలనేదే ప్ర‌భుత్వ సంక‌ల్పం

వృత్తి నైపుణ్యాన్ని బట్టి జీతాలు పెరుగుతాయి త్వరలోనే అన్ని జిల్లాల్లో మెగా జాబ్ మేళాలు వరంగల్ బిడ్డలు ఎలాంటి శ్రమకైనా వెనుకాడరు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హన్మకొండలో మెగా జాబ్ మేళా ప్రారంభం అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : నిరుద్యోగులు ఆనందంగా ఉండాలనేదే తెలంగాణ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ...

అల్లం బాలిరెడ్డిని అభినందించిన కేటీఆర్‌

అక్ష‌ర‌శ‌క్తి, గీసుగొండ : వ‌రంగ‌ల్ జిల్లా గీసుగొండ మండ‌లం మరియపురం గ్రామ సర్పంచ్ అల్లం బాల్‌రెడ్డిని రాష్ట్ర మంత్రులు కేటీఆర్, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు అభినందించారు. గ్రామాభివృద్ధికి స‌ర్పంచ్‌గా బాల్‌రెడ్డి చేస్తున్న సేవ‌ల‌ను కొనియాడారు. జాతీయ ఆద‌ర్శ‌గ్రామంగా మ‌రియ‌పురం ఎంపికైన సంద‌ర్భంగా సర్పంచ్ అల్లం బాల్‌రెడ్డి హైద‌రాబాద్‌లో కేటీఆర్‌ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈసంద‌ర్భంగా స‌ర్పంచ్‌తోపాటు పంచాయ‌తీ...

ఐన‌వోలులో ఎమ్మెల్యే అరూరి పూజ‌లు

మహా కుంబాభిషేక మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే , మేయ‌ర్‌ అక్షరశక్తి, వర్ధ‌న్న‌పేట : టీఆర్ఎస్ వ‌రంగ‌ల్ జిల్లా అధ్య‌క్షుడు, వ‌ర్ధ‌న్న‌పేట ఎమ్మెల్యే అరూరి ర‌మేశ్ సోమ‌వారం ఉద‌యం ఐనవోలు మల్లికార్జునస్వామి ఆల‌యాన్ని సంద‌ర్శించారు. ప్రసాద పునరావర్తన మహోత్సవంలో భాగంగా చివరి రోజు మహా కుంబాభిషేక కలశపూజ మహోత్సవంలో పాల్గొన్నారు. ఆయ‌న‌తోపాటు వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి...

భూపాల‌ప‌ల్లి జిల్లాలో కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి..

ఘన స్వాగతం పలికిన బీజేపీ శ్రేణులు అక్ష‌ర‌శ‌క్తి, భూపాల‌ప‌ల్లి : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు వ‌చ్చారు. ఎంక్వస్ బృదం నిర్వహించిన ఆసుపత్రుల పరిశీలనలో భాగంగా రాష్ట్రస్థాయిలో నంబ‌ర్ వ‌న్ స్థానంలో నిలిచిన రేగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప‌రిశీలించారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల...

వారంలో రెట్టింపైన క‌రోనా కేసులు

కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. భారత్‌లో చాపకింద నీరులా రోజురోజుకూ విస్తరిస్తోంది. స్వల్ప హెచ్చు తగ్గులతో కొన్ని రోజులుగా కొత్త కేసులు 2 వేలకుపైగానే నమోదవుతుండడం ఆందోళన కల్గిస్తోంది. వారం రోజుల నుంచి 12 రాష్ట్రాల్లో కొత్త కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత వారంతో పోలిస్తే కేసుల సంఖ్య దాదాపు రెట్టింపవ్వడం కలవరపెడుతోంది. కొత్త...

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...
- Advertisement -spot_img