‘ఆచార్య’లో కాజల్ పాత్రపై డైరెక్టర్ కొరటాల క్లారిటీ
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్స్టార్ రామ్చరణ్ కలిసి నటించిన చిత్రం ‘ఆచార్య’. ధర్మస్థలి అనే ప్రాంతంలో అమ్మవారి దేవాలయం చుట్టూ తిరిగే కథాంశంతో డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ను, రామ్ చరణ్ జోడీగా పూజా హెగ్డేను...
నేడో, రేపో ప్రకటన
పారదర్శకంగా పరీక్ష విధానం
తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి పరీక్ష
భారీగా అభ్యర్థులు పోటీ ఉండే అవకాశం ?
అక్షరశక్తి, హైదరాబాద్ : తెలంగాణలో నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్ -1 నోటిఫికేషన్కు రంగం సిద్ధం అయింది. నేడో , రేపో టీఎస్పీఎస్సీ నుంచి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం...
రేపే గ్రూప్-1 నోటిఫికేషన్!
503 పోస్టులు... 3 నెలల్లో నియామక ప్రక్రియ పూర్తి
16 వేల పోలీసు కొలువుల భర్తీకి ప్రకటన?
రాష్ట్రంలో కొలువుల జాతర మొదలు కాబోతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విధంగా 80,039 ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా సోమవారం మొదటి నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉన్నట్టు సమాచారం. అత్యంత కీలకమైన...
అక్షరశక్తి, భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం ఎస్సై ఉదయ్ కిరణ్ సస్పెండ్ అయ్యారు. గణపురం మండల కేంద్రంలోని ఓ బైక్ షోరూం దగ్గర ఎన్వోసీ విషయంలో ఈనెల 11న యజమానికి, కస్టమర్లకు మధ్య ఘర్షణ జరిగింది. దీంతో యజమాని పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీసులు ప్రశాంత్, శ్రావణ్ అనే ఇద్దరు యువకులను అరెస్ట్...
టీఆర్ఎస్ కు బిగ్ షాక్ తప్పదా..?
నేడో, రేపో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అవుతున్నారన్న వార్తల నేపథ్యంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సడన్గా ప్రగతి భవన్లో ప్రత్యక్షమవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. అసలు పీకే వ్యూహమేంటి..? ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతారా..? లేదా టీఆర్ఎస్ కు వ్యూహకర్తగా పనిచేస్తారా..? అన్నది...
ప్రధాని నరేంద్రమోడీ జమ్మూకాశ్మీర్ పర్యటన వేళ అపశృతి చోటుచేసుకుంది. స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 తొలగింపు తర్వాత జమ్మూకాశ్మీర్లో ప్రధాని మోడీ తొలిసారి పర్యటిస్తున్నారు . ఆదివారం ప్రధాని మోదీ రాక సందర్భంగా జమ్మూకాశ్మీర్ లో భారీ కార్యక్రమాలు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాగా, ప్రధాని రాకకు ముందు, ఆయన నిర్వహించబోయే సభకు 12...
75 గంటల్లోపే ఎంహెచ్నగర్ పార్క్ నిర్మించినందుకు గుర్తింపు
స్మార్ట్ సిటీ మిషన్ ప్రకటించిన ఆరు నగరాల్లో ఓరుగల్లు
అక్షరశక్తి, హన్మకొండ : స్మార్ట్ సిటీ ఛాలెంజ్లో భాగంగా ఎంహెచ్ నగర్లో 75 గంటల్లోపు పార్క్ నిర్మించినందుకుగాను గ్రేటర్ వరంగల్కు అవార్డ్ దక్కినట్లు స్మార్ట్ సిటీ మిషన్ ప్రకటించింది. అజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా...
మళ్లీ విస్తరిస్తున్న మహమ్మారి
కొత్తగా 2527 కేసులు.. 33 మరణాలు..
కరోనా వైరస్ చాపకింద నీరులా క్రమంగా విస్తరిస్తోంది. దేశంలో కేసులు స్వల్ప స్థాయిలో మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మహమ్మారి పట్ల ప్రభుత్వాలు, ప్రజల్లో నెలకొన్న అలసత్వం భారీ మూల్యానికి దారి తీయబోతున్నది గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దేశంలో వరుసగా 3వ రోజూ...
ప్రేమించాలంటూ యువతిపై కత్తితో దాడి
హన్మకొండలో ప్రేమోన్మాది ఘాతుకం
ఎంజీఎంలో చికిత్స పొందుతున్న బాధితురాలు
కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ఘటనపై మంత్రి సత్యవతి సీరియస్
నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు
అక్షరశక్తి, హన్మకొండ : హనుమకొండలో ప్రేమోన్మాది ఘాతుకానికి తెగబడ్డాడు. ప్రేమించాలని వేధిస్తూ యువతిపై కత్తితో దాడి చేశాడు. హనుమకొండ సుబేదారి...
ప్రేమించాలంటూ యువతిపై కత్తితో దాడి చేసిన యువకుడు
ఎంజీఎంలో చికిత్స పొందుతున్న బాధితురాలు
అక్షరశక్తి, హన్మకొండ : హనుమకొండలో మరోమారు ప్రేమోన్మాది ఘాతుకానికి తెగబడ్డాడు. ప్రేమించాలని బలవంతం చేస్తూ అనూష అనే యువతిపై యువకుడు కత్తితో దాడి చేశాడు. కాకతీయ యూనివర్సిటీలో ఎంసీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్న అనూషను కొంతకాలంగా యువకుడు ప్రేమ పేరుతో...
అక్షరశక్తి, నెక్కొండ: నెక్కొండ మండలం చిన్న కొర్పోల్ గ్రామ బి.ఆర్.ఎస్ పార్టీ యువ నాయకుడు తొగరు సారంగం గుండెపోటుతో మరణించగా వారి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన...