‘జబర్దస్త్’ కామెడీ షోతో బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితుడైన చలాకీ చంటి తీవ్ర అస్వస్థకు గురయ్యారు. గుండెనొప్పికి గురైన చంటిని కుటుంబ సభ్యులు శనివారం హైదరాబాదులోని కేర్ దవాఖానకు త రలించా రు. ప్రస్తుతం చంటిని ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా రక్తనాళాల్లో పూడికలు ఉన్నట్టు గుర్తించినట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం...
హైదరాబాద్ పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్ సంచల నిర్ణయం తీసుకున్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిపై కొరడా ఝలిపిస్తున్నారు. ఈక్రమంలోనే నారాయణగూడ పోలీస్ స్టేషన్ సీఐ శ్రీనివాస్ రెడ్డిని విధుల నుంచి సస్పెండ్ చేశారు. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో యథేచ్ఛగా నడుస్తున్న హుక్కా పార్లర్లపై సీఐ చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి....
అక్షరశక్తి, మడికొండ: హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామంలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన వివాహిత ఈరబోయిన అనిత తన కూతురిని చంపి తాను ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలే ఇందుకు కారణమని గ్రామస్తులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఏదేమైనా వచ్చే ఎన్నికల్లో హుజురాబాద్లో గెలిచి... ఈటల రాజేందర్కు చెక్ పెట్టాలన్న పట్టుదలతో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అందుకు తగ్గట్టు పావులు కదుపుతోంది. అందులో భాగంగానే గెల్లు శ్రీనివాస్ యాదవ్కు టూరిజంశాఖ బాధ్యతలు అప్పగించి.. పాడి కౌశిక్ రెడ్డికి లైన్ క్లియర్ చేసింది. ఈ నేపథ్యంలోనే కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ నియోజకవవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జ్గా...
అక్షరశక్తి, హన్మకొండ : తెలంగాణ రాష్ట్ర 9వ ఫెడరేషన్ కప్ అండర్ -20 జూనియర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీలు హన్మకొండలోని జేఎన్ఎస్ స్టేడియంలో శనివారం లాంఛనంగా ప్రారంభమయ్యాయి. అథ్లెటిక్ అసోసియేషన్ వరంగల్ జిల్లా అధ్యక్షులు, షైన్ విద్యాసంస్థల అధినేత మూగల కుమార్ యాదవ్, సెక్రటరీ యుగేందర్రెడ్డి ఆధ్వర్యంలో రెండు రోజులపాటు ఈ క్రీడోత్సవాలు నిర్వహించనున్నారు....
ఈనెల 8, 9 తేదీల్లో నిర్వహించిన ఎస్సై ఎగ్జామ్కు సంబంధించిన ప్రాథమిక కీని తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ విడుదల చేసింది. ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ లాంగ్వేజ్ పరీక్షలకు సంబంధించిన ఆబ్జెక్టివ్ పార్ట్ కు సంబంధించిన ప్రైమరీ కీని ప్రస్తుతం బోర్డు విడుదల చేసింది. ఈ కీపై అభ్యంతరాలు ఏమైనా ఉంటే...
బీజేపీ ఫ్లెక్సీలను దహనం చేసిన బీఆర్ఎస్వీ నేతలు
11 మంది విద్యార్థి నాయకుల అరెస్ట్... ధర్మసాగర్ పీఎస్కు తరలింపు
అక్షరశక్తి, హన్మకొండ క్రైం : హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీ నిరుద్యోగ మార్చ్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్వీ నేతలు ఫస్ట్ గేటు వద్ద నిరసన చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను...
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. మొన్నటి వరకు 5, 6.. 7 వేలు మాత్రమే నమోదు అవుతూ ఉండగా.. ఏప్రిల్ 12వ తేదీ ఒక్క రోజే 10 వేల పాజిటివ్ కేసులు నమోదు కావటం విశేషం. చాపకింద నీరులా క్రమంగా విస్తరిస్తూ వెళుతుంది వైరస్. 24 గంటల్లోనే 10 వేల 158 మంది...
ప్రొఫెసర్ డాక్టర్ ఈసం నారాయణ
హన్మకొండ ప్రెస్క్లబ్లో గోడపత్రిక ఆవిష్కరణ
అక్షరశక్తి, హన్మకొండ : పీడిత ప్రజల గొంతుక, కేయూ అధ్యాపకురాలు దివంగత డాక్టర్ కందాల శోభారాణి యాది సభను విజయవంతం చేయాలని కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ ఈసం నారాయణ పిలుపునిచ్చారు. ఈనెల 15న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన భవన్లో...