Saturday, September 21, 2024

Must Read

షైనింగ్‌ కుమార్‌

షైన్ విద్యాసంస్థ‌ల పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న మూగ‌ల‌ ఎస్సై జాబ్ మిస్సైనా ప‌ట్టుద‌ల‌తో ముందుకు ప‌లు ప్రైవేట్ విద్యాసంస్థ‌ల్లో టీచ‌ర్‌గా విధులు షైన్ విద్యాసంస్థను ప్రారంభించిన కుమార్‌ 50 మంది విద్యార్థులతో మొద‌లై నేడు 4 వేల మందికిపైగా.. అనేక అడ్డంకులు దాటుకుంటూ మున్ముందుకు.. వంద‌ల మందికి ఉపాధి క‌ల్ప‌న‌ నేటి...

విద్యార్థులే ధైర్యం !

  హెచ్‌ఎం జంగా గోపాల్‌రెడ్డి సారే ఆద‌ర్శం ఆస్తులు కాదు.. ఆప్తుల‌ను సంపాదించుకున్నా.. పిల్ల‌లందరికీ స‌మాన విద్య అందాలి అందుకోస‌మే ఆజంన‌గ‌ర్ నుంచి హ‌న్మ‌కొండ‌కు వ‌చ్చా.. ఎస్‌ఎస్ విద్యాసంస్థ‌ల అధినేత గూడెపు ర‌మేశ్ అక్ష‌ర‌శ‌క్తితో మాటామంతి ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థ‌లంటేనే ప్ర‌జ‌ల్లో ఒక‌ర‌క‌మైన అభిప్రాయం బ‌లంగా ఉంటుంది. ధ‌నార్జ‌నే ధ్యేయంగా బ‌తుకుతార‌ని, దోపీడిదారుల్లా పీడిస్తార‌ని... నిజానికి...

శ్వేత సంక‌ల్పం!

ఎస్‌హెచ్‌జీలో సాధార‌ణ స‌భ్యురాలిగా ప్ర‌స్థానం ఆత్మ‌స్థైర్యంతో ముంద‌డుగు వేసిన మోటూరి శ్వేత‌ కొద్దికాలంలోనే గ్రామ‌స్థాయి నుంచి జిల్లా స‌మాఖ్య అధ్య‌క్ష‌రాలిగా.. అంద‌రి స‌హ‌కారంతో స‌మ‌ర్థ‌వంతంగా బాధ్య‌త‌ల నిర్వ‌హ‌ణ‌ న‌ర్సంపేట మండ‌ల స‌మాఖ్య‌కు జాతీయ అవార్డు రావడంలో కీల‌క పాత్ర‌ కేంద్ర మంత్రి నుంచి ఆత్మ‌నిర్బ‌ర్ సంఘ‌ట‌న్‌ అవార్డు అందుకున్న శ్వేత టీమ్‌ ...

వ‌రంగ‌ల్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం

అక్ష‌ర‌శ‌క్తి, వరంగల్ : ఖిలా వరంగల్ మండలం నాయుడు పెట్రోల్‌ పంపు సమీపంలో గురువారం ఉద‌యం ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఇద్దరు యువకులు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. మృతులు వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన గడ్డల మధుకర్, వ‌ర్ధ‌న్న‌పేట‌కు చెందిన గణేష్ గా గుర్తించారు.

గుడిసెవాసుల‌పై దాడి వెనుక క‌బ్జా కుట్ర‌!

గుండ్ల‌సింగారంలో ప్ర‌భుత్వ‌ భూమిపై పెద్ద‌ల క‌న్ను గుడిసెవాసుల‌ను వెళ్ల‌గొట్టి కొల్ల‌గొట్టే ప్ర‌య‌త్నం స్థానిక‌త పేరుతో గ్రామ‌స్తుల‌ను ఉసిగొల్పిన‌ వైనం పోలీసుల ప్రేక్ష‌క‌పాత్ర‌లో ఆంత‌ర్యం ఏమిటి..? స్థానిక‌ బీజేపీ కార్పొరేట‌ర్‌పై సీపీఐ తీవ్ర ఆరోప‌ణ‌లు గాయ‌ప‌డిన‌వారికి నారాయ‌ణ ప‌రామ‌ర్శ‌ భూమిని వ‌దిలిపెట్టేదిలేద‌ని స్ప‌ష్టం అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ 2వ డివిజ‌న్...

కొరివీర‌న్న ఆలయానికి కొత్త శోభ‌

క‌న్నుల‌పండువ‌గా ధ్వ‌జ‌స్తంభ ప్ర‌తిష్టాప‌నోత్స‌వం వేలాదిగా త‌ర‌లివ‌చ్చిన భ‌క్త‌జ‌నం రామాలయంలోనూ ధ్వజ‌స్తంభ ప్ర‌తిష్టాప‌న మండ‌ల‌కేంద్రంలో పండుగ వాతావ‌ర‌ణం అక్ష‌ర‌శ‌క్తి, మ‌హ‌బూబాబాద్ :  కుర‌వి మండ‌ల కేంద్రంలోని భ‌ద్ర‌కాళీ స‌మేత వీర‌భ‌ద్ర‌స్వామి ఆలయం కొత్త శోభ‌ను సంత‌రించుకుంది. ధ్వ‌జ‌స్తంభ ప్ర‌తిష్టాప‌న మ‌హోత్స‌వం క‌న్నులపండువ‌గా సాగింది. అర్చ‌కుల వేద మంత్రోచ్ఛార‌ణల న‌డుమ వేలాది మంది భ‌క్తుల జ‌య‌జ‌య ధ్వానాల...

నిత్య పెళ్లికూతురు.. తొమ్మిదోసారికి ఏం జ‌రిగిందంటే..

అక్ష‌ర‌శ‌క్తి, మహబూబాబాద్ : ఒక‌టి కాదు.. రెండు కాదు.. వ‌రుస‌బెట్టి పెళ్లిళ్లు చేసుకుంటూ వెళ్తున్న‌ నిత్య పెళ్లికూతురు బాగోతం బ‌ట్ట‌బ‌య‌లైంది. చివ‌ర‌కు ఆమె మోసాన్ని తొమ్మిదో భ‌ర్త ప‌సిగ‌ట్టి చిట్టా విప్ప‌డంతో అంద‌రూ విస్తుపోతున్నారు. వివ‌రాలు ఇలా ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఓ మహిళ మ్యాట్రిమోనీ( పెళ్లి సంబంధాలు ) వెబ్‌ సైట్లో...

గుడిసెవాసుల‌పై దాడి

క‌ర్ర‌లు, రాళ్లు, గొడ్డ‌ళ్ల‌తో విరుచుకుప‌డిన భూమాఫియా సీపీఐ నాయ‌కుల‌తోపాటు పేద‌ల‌కు తీవ్ర గాయాలు ఎంజీఎం ద‌వాఖాన‌లో చికిత్స పొందుతున్న బాధితులు హ‌న్మ‌కొండ గుండ్ల సింగారంలో తీవ్ర ఉద్రిక్త‌త‌ అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : హన్మకొండ జిల్లా కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ 2వ డివిజ‌న్ గుండ్ల సింగారంలోని ప్ర‌భుత్వ భూమిలో గుడిసెలు...

వ‌రంగ‌ల్‌లో తీవ్ర ఉద్రిక్త‌త‌

రాకేశ్ మృత‌దేహానికి మంత్రులు, ఎమ్మెల్యేల నివాళి ఎంజీఎం నుంచి ప్ర‌త్యేక వాహ‌నంలో స్వ‌గ్రామానికి భారీ ర్యాలీ అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ తూర్పు : అగ్నిపథ్ నిరసనలో భాగంగా నిన్న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో జరిగిన పోలీస్ కాల్పుల్లో మృతి చెందిన వ‌రంగ‌ల్ జిల్లా ఖానాపురం మండ‌లానికి చెందిన దామెర రాకేశ్‌ మృతదేహంతో వ‌రంగ‌ల్‌లో భారీ ర్యాలీ నిర్వ‌హించారు. తొలుత...

హైఅల‌ర్ట్‌!

అన్ని రాష్ట్రాల‌కు కేంద్రం అత్య‌వ‌స‌ర ఆదేశాలు రైల్వే స్టేష‌న్ల వ‌ద్ద భారీ భ‌ద్ర‌త‌ అగ్నిపథ్‌ ఆందోళనలపై కేంద్రం అప్రమత్తమైంది. ఆర్మీలో నియామకాలకు సంబంధించి కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ ప‌థ‌కాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొన‌సాగుతున్నాయి. నిన్న ఉత్తరాది రాష్ట్రాల్లో ఆందోళనలు జరగ్గా.. ఆ మంటలు ఇవాళ తెలంగాణకు కూడా విస్తరించాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో తీవ్ర...

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...
- Advertisement -spot_img