షైన్ విద్యాసంస్థల పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న మూగల
ఎస్సై జాబ్ మిస్సైనా పట్టుదలతో ముందుకు
పలు ప్రైవేట్ విద్యాసంస్థల్లో టీచర్గా విధులు
షైన్ విద్యాసంస్థను ప్రారంభించిన కుమార్
50 మంది విద్యార్థులతో మొదలై నేడు 4 వేల మందికిపైగా..
అనేక అడ్డంకులు దాటుకుంటూ మున్ముందుకు..
వందల మందికి ఉపాధి కల్పన
నేటి...
ఎస్హెచ్జీలో సాధారణ సభ్యురాలిగా ప్రస్థానం
ఆత్మస్థైర్యంతో ముందడుగు వేసిన మోటూరి శ్వేత
కొద్దికాలంలోనే గ్రామస్థాయి నుంచి జిల్లా సమాఖ్య అధ్యక్షరాలిగా..
అందరి సహకారంతో సమర్థవంతంగా బాధ్యతల నిర్వహణ
నర్సంపేట మండల సమాఖ్యకు జాతీయ అవార్డు రావడంలో కీలక పాత్ర
కేంద్ర మంత్రి నుంచి ఆత్మనిర్బర్ సంఘటన్ అవార్డు అందుకున్న శ్వేత టీమ్
...
అక్షరశక్తి, వరంగల్ : ఖిలా వరంగల్ మండలం నాయుడు పెట్రోల్ పంపు సమీపంలో గురువారం ఉదయం ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన గడ్డల మధుకర్, వర్ధన్నపేటకు చెందిన గణేష్ గా గుర్తించారు.
అక్షరశక్తి, మహబూబాబాద్ : ఒకటి కాదు.. రెండు కాదు.. వరుసబెట్టి పెళ్లిళ్లు చేసుకుంటూ వెళ్తున్న నిత్య పెళ్లికూతురు బాగోతం బట్టబయలైంది. చివరకు ఆమె మోసాన్ని తొమ్మిదో భర్త పసిగట్టి చిట్టా విప్పడంతో అందరూ విస్తుపోతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఓ మహిళ మ్యాట్రిమోనీ( పెళ్లి సంబంధాలు ) వెబ్ సైట్లో...
రాకేశ్ మృతదేహానికి మంత్రులు, ఎమ్మెల్యేల నివాళి
ఎంజీఎం నుంచి ప్రత్యేక వాహనంలో స్వగ్రామానికి భారీ ర్యాలీ
అక్షరశక్తి, వరంగల్ తూర్పు : అగ్నిపథ్ నిరసనలో భాగంగా నిన్న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన పోలీస్ కాల్పుల్లో మృతి చెందిన వరంగల్ జిల్లా ఖానాపురం మండలానికి చెందిన దామెర రాకేశ్ మృతదేహంతో వరంగల్లో భారీ ర్యాలీ నిర్వహించారు.
తొలుత...
అన్ని రాష్ట్రాలకు కేంద్రం అత్యవసర ఆదేశాలు
రైల్వే స్టేషన్ల వద్ద భారీ భద్రత
అగ్నిపథ్ ఆందోళనలపై కేంద్రం అప్రమత్తమైంది. ఆర్మీలో నియామకాలకు సంబంధించి కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. నిన్న ఉత్తరాది రాష్ట్రాల్లో ఆందోళనలు జరగ్గా.. ఆ మంటలు ఇవాళ తెలంగాణకు కూడా విస్తరించాయి.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో తీవ్ర...