Thursday, September 19, 2024

Must Read

ఉపాధ్యాయుడి పాడుబుద్ధి

మార్కులు సాకుగా చూపి లైంగిక వేధింపులు చిత‌క‌బాదిన త‌ల్లిందండ్రులు పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు అక్ష‌ర‌శ‌క్తి, మ‌హ‌బూబాబాద్ : విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు వ‌క్ర‌బుద్ధి చూపాడు. పరీక్షలను అడ్డుపెట్టుకుని.. మార్కులను అవకాశంగా చూపి బిడ్డల్లాంటి విద్యార్థినులపై వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చోటుచేసుకుంది....

అగ్ని ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డ కార్మికుడు మృతి

అక్ష‌ర‌శ‌క్తి, భూపాల‌ప‌ల్లి : జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లా గ‌ణ‌పురం మండ‌లంలోని కాకతీయ థ‌ర్మ‌ల్ విద్యుత్ కేంద్రంలో సోమ‌వారం ప్ర‌మాదం జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప్ర‌మాదంలో ఒక‌రు మృతి చెందిన‌ట్టు అధికారులు తెలిపారు. ప్ర‌మాదంలో తీవ్ర గాయాలైన ఆర్టిజ‌న్ కార్మికుడు కేతిరి వీర‌స్వామి హైద‌రాబాద్‌ లోని  య‌శోద ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ బుధ‌వారం మృతి...

మద్యంప్రియులకు షాక్‌!

భారీగా పెరగనున్న బీర్ల ధరలు ఇప్పటికే అన్ని నిత్యావ‌సరాల ధరలు మండిపోతున్నాయి. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, వంట నూనె, కూరగాయలు, ఆహార పదార్థాలు.. ఇలా అన్ని సరుకుల ధరలు ఆకాశానికి ఎగబాకుతున్నాయి. అయితే.. ఇప్పుడు బీర్ల ధరలు కూడా భారీగా పెరనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే బీర్ల రేటు పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముడి సరుకు...

దేశంలో 3 వేలకు చేరువలో కరోనా రోజువారీ కేసులు

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. మంగళవారం 2483 కేసులు నమోదవగా, తాజాగా అవి మూడువేలకు చేరువయ్యాయి. దేశంలో కొత్తగా 2927 మందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో మొత్తం కేసులు 4,30,65,496కు చేరాయి. ఇందులో 4,25,25,563 మంది బాధితులు కోలుకున్నారు. మరో 16,279 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 5,23,654 మంది మహమ్మారికి బలయ్యారు. కాగా, గత...

టిమ్స్‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ భూమిపూజ‌

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ న‌గ‌రంలో రెండు టిమ్స్ ( తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ ) ద‌వాఖాన‌ల నిర్మాణాల‌కు సీఎం కేసీఆర్ మంగ‌ళ‌వారం భూమి పూజ చేశారు. ఎల్బీన‌గ‌ర్ ప‌రిధిలోని గ‌డ్డి అన్నారంలో, స‌న‌త్ న‌గ‌ర్‌ ప‌రిధిలోని ఎర్ర‌గ‌డ్డ ఛాతీ ఆస్ప‌త్రిలో మ‌ల్టీ సూప‌ర్ స్పెషాలిటీ ఆస్ప‌త్రి నిర్మాణాల‌కు ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్...

గ్రూప్స్ ప‌రీక్ష‌లకు సిద్ధం అవుతున్నారా..? ఇవి తెలుసుకోండి..

గ్రూప్‌ -1 మార్కులు 900, గ్రూప్‌-2కు 600 మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక నియామక ప్రక్రియను ప్రకటించిన ప్ర‌భుత్వం మ‌ల్టీ జోన్ల‌వారీగా గ్రూప్ -1 పోస్టుల భ‌ర్తీ జీవో 55 జారీ చేసిన సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : రాష్ట్రంలో కొలువుల జాత‌ర మొద‌లైంది. ఇప్ప‌టికే 16, 207 పోలీస్ ఉద్యోగాల...

ఆర్టీసీ ఉద్యోగులకు తీపి క‌బురు

మూడేండ్ల విరామం త‌ర్వాత ఐదు శాతం డీఏ పెంపు నేడో రేపో అధికారిక ప్ర‌క‌ట‌న‌? ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్ర‌భుత్వం త్వ‌ర‌లోనే తీపి క‌బురు చెప్ప‌నుంది. మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆర్టీసీ ఉద్యోగులకు కరువు భత్యం (డీఏ) పెర‌గ‌నుంది. ఈమేరకు సంస్థ యాజమాన్యం నుంచి అతి త్వరలో గుడ్ల న్యూస్ అంద‌నుంది. తెలంగాణ...

ట్విట్ట‌ర్‌ను సొంతం చేసుకున్న ప్రపంచ కుబేరుడు

ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌ను ఎట్టకేలకు ప్రపంచ కుబేరుడు, టెస్లా సంస్థ అధినేత ఎలాన్ మస్క్ సొంతం చేసుకున్నాడు. రెండువారాల క్రితం ట్విట్టర్లో 9.2 శాతం వాటాను కొనుగోలు చేసిన మస్క్.. తాజాగా ఆ సంస్థ మొత్తం షేర్లను కొనుగోలు చేసి, ట్విట్టర్ ను హస్తగతం చేసుకున్నాడు. ఒక్కో షేర్ కు 54.20...

హ‌న్మ‌కొండ‌లో రేవంత్‌రెడ్డి

  రైతు సంఘర్షణ సభకు విస్తృత ఏర్పాట్లు చేయాల‌ని ఆదేశం కాజీపేట సేయింట్ గ్యాబ్రియ‌ల్ స్కూల్ గ్రౌండ్‌లో హెలీపాడ్ కోసం స్థలం పరిశీలన అక్ష‌ర‌శ‌క్తి, కాజీపేట : టీ పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి సోమ‌వారం మ‌ధ్యాహ్నం హ‌న్మ‌కొండ‌కు వ‌చ్చారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో మే 6వ తేదీన నిర్వ‌హించనున్న రైతు సంఘర్షణ సభ ఏర్పాట్ల‌ను ఆయ‌న...

వ‌రంగ‌ల్ నుంచి షిరిడికి బ‌స్సు

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : తెలంగాణ పర్యాటక శాఖ -తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నిర్వహిస్తున్న ప్యాకేజ్ టూర్లలో భాగంగా వరంగల్ నగరం నుంచి 27-04-22 నుంచి ప్రతి బుధవారం, శనివారం వరంగల్ నుండి శిరిడి టూర్ నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 12-30. గంటలకు హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్ నుంచి బ‌స్సు బయలుదేరి వయా...

Latest News

తొగరు సారంగంకు నివాళి

అక్ష‌ర‌శ‌క్తి, నెక్కొండ‌: నెక్కొండ మండలం చిన్న కొర్పోల్ గ్రామ బి.ఆర్.ఎస్ పార్టీ యువ నాయకుడు తొగరు సారంగం గుండెపోటుతో మరణించగా వారి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన...
- Advertisement -spot_img