డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు.. నేటి నుంచి రాష్ట్రంలో అమల్లోకి ఎన్నికల కోడ్
రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు నగారా మోగింది. తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వి డుదలైంది. తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ 3ంన ఒకే దఫాలో పోలింగ్ జరగనుండగా.. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి. నవంబర్ 3న ఎన్నికల నోటిఫికేషన్...
తెలంగాణ, ఏపీలోని 60కి పైగా ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు జరుగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పౌర హక్కుల సంఘం నేతలు, అమరుల బంధు మిత్రుల సంఘంతోపాటు చైతన్య మహిళా సంఘం నాయ కుల ఇండ్లలో సోమవారం ఉదయం నుంచే తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిషేధిత మావోయిస్టు పార్టీ, సంఘాలతో సంబంధాలు కలిగి ఉన్నారనే అభియోగంతో ఈ...
తప్పించుకున్న మావోయిస్టు అగ్రనేతలు
కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో కొనసాగుతున్న సోదాలు
అక్షరశక్తి, హన్మకొండ క్రైం: తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దు ములుగు జిల్లాలో తృటిలో భారీ ఎన్కౌంటర్ తప్పింది. ములుగు జిల్లా పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో మావోయిస్టులు 30 నుండి 40 మంది సమావేశమయ్యారనే పక్కా సమాచారంతో పోలీసులు కూంబింగ్ చేపట్టారు....
అక్షరశక్తి, భీమదేవరపల్లి: అప్పుల బాధ భరించలేక క్రిమి సంహారక మందు తాగి యువకుడు ఆత్మహత్య చే సుకున్న ఘటన భీమదేవరపల్లి మండలం కొప్పూరు గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం కొప్పుర్ గ్రామానికి చెందిన దాట్ల మొగిలి చిన్న కుమారుడు దాట్ల ప్రవీణ్ (38) తనకున్న 20 గుంటల భూమితోపాటు మరో 1....
అక్షరశక్తి, హన్మకొండ: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఈనెల 28న హన్మకొండ భద్రకాళీ బండ్ వద్ద బోటింగ్ యూనిట్ ప్రారంభిస్తున్నట్లు జిల్లా పర్యాటకశాఖ అధికారి శివాజీ తెలిపారు. ప్రపంచ పర్యాటక ఉత్సవాల్లో భాగంగా భద్రకాళి చెరువులో బోటు షికారు ప్రారంభం కానున్నది. 30 మంది సామర్థ్యంగా బోటు ను గురువారం ఉదయం 9 గంటలకు...
టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ కార్యాలయంలో ఘనంగా గణేశ్ నిమజ్జనం
హన్మకొండలోని టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ వరంగల్ బ్రాంచ్ కార్యాలయంలో గణపతి నవరాత్రి ఉ త్సవాలు కన్నులపండువగా ముగిశాయి. సెప్టెంబర్18 నుండి ప్రారంభమై 9 రోజులపాటు అంగరంగ వై భవంగా నవరాత్రులు గణపతికి విశేష పూజలు నిర్వహించారు. సెప్టెంబర్ 27 త్రయోదశి బుధవారం వినాయక...
అక్షరశక్తి, హన్మకొండ క్రైం: విధి నిర్వహణలో నిత్యం బిజీగా ఉండే వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ బుధవారం ఉత్సాహంగా స్టెప్పులేశారు. గణేష్ నిమజ్జనం పురస్కరించుకొని తన క్యాంప్ కార్యాలయంలో పోలీసులతో కలిసి సరదాగా డాన్స్ చేశారు. నవరాత్రులు పూజలందుకొని నిమజ్జనానికి తన ఇంటి నుండి గణేష్ ప్రతిమను శోభయాత్రగా తరలిస్తున్న వేళ సీపీ...
ముల్కనూర్ ఎస్సై సాయిబాబు
అక్షరశక్తి, భీమదేవరపల్లి: గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు ప్రజలంతా భక్తిశ్రద్ధలతో నిమజ్జనోత్సవాన్ని నిర్వహించుకోవాలని ముల్కనూర్ ఎస్సై సాయిబాబు తెలియజేసారు. నిమజ్జనంలో డీజే సౌండ్ సిస్టం నిషేధించామని, ఎవరైనా వినియోగించినట్లయితే వారిపై కేసు నమోదు చేసి డీజే సౌండ్ సి స్టం సీజ్ చేసి కోర్టుకు అప్పగిస్తామని ఆయన హెచ్చరించారు....