Thursday, September 19, 2024

ummadi waramgal

స్తానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా ప‌నిచేయాలి- ప‌ర‌కాల ఎమ్మెల్యే రేవూరి ప్ర‌కాశ్ రెడ్డి

అక్షరశక్తి, పరకాల: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆత్మకూరు మండలం నాగయ్యపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ జెండాను పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం...

సీనియర్ జర్నలిస్ట్ గడ్డం కేశవమూర్తికి గవర్నర్ అభినందనలు..

  అక్ష‌ర‌శ‌క్తి హ‌నుమ‌కొండ‌: వర్ధమాన రచయిత, సీనియర్ జర్నలిస్ట్ గడ్డం కేశవమూర్తిని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అభినందించారు. బుధవారం హనుమకొండ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాకు చెందిన రచయితలతో గవర్నర్ బేటి అయ్యారు. మధ్యాహ్నం వారితోనే కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టుగా పనిచేస్తూ.. రచయితగా రాణిస్తున్న కేశవమూర్తి సేవలను ఆయన...

దేవా రైతు సేవ కేంద్రాన్ని ప్రారంభించిన పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

అక్షరశక్తి పరకాల: నడికుడా మండల పరిధిలోని రాయపర్తి గ్రామంలో నూతనంగా ఏర్పాటుచేసిన దేవా రైతు సేవ కేంద్రాన్ని బుధవారం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ.. దేవ రైతు సేవా కేంద్రం ద్వారా మెరుగైన సేవలను అందిస్తూ, రైతుల నమ్మకాన్ని పెంచేలా నిర్వాహకులు...

ఆర్ట్స్ ఆండ్ సైన్స్ కళాశాల లో ఉన్న స‌మ‌స్య‌ల‌న్ని ప‌రిష్క‌రించాలి- ఏబీవీపీ

అక్షరశక్తి సుబేదారి: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ హనుమకొండ శాఖ ఆధ్వర్యంలో సుబేదారి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల సమస్యల మీద నిర‌స‌న‌ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న‌ జోనల్ ఇంచార్జ్ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ.. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలని, అడ్మిషన్ ఫీజుల‌ పేరుతో విచ్చలవిడిగా విద్యార్థుల నుచి...

అందని ద్రాక్షగా మారిన ఇంటర్మీడియట్ మధ్యాహ్న భోజన పథకం

అక్షరశక్తి పరకాల: పరకాల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఖాళీ ప్లేట్ల తో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్షుడు బొచ్చు ఈశ్వర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం వెంటనే అమలు చేయాలని, అదేవిధంగా ఇంటర్మీడియట్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల...

బీసీ మేలుకో- నీ రాజ్యం ఏలుకో నినాదంతో బీసీల రిజర్వేషన్లు సాధిద్దాం

అక్షరశక్తి హాసన్ పర్తి : బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల సాధనకై బీసీ మేలుకో- నీరాజ్యం ఏలుకో అనే నినాదంతో సంఘటితమై పోరాడాలని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు తాటిపాముల వెంకట్రాములు పిలుపునిచ్చారు. బుధవారం బాలసముద్రంలోని కార్యాలయంలో బీసీ హక్కుల సాధన సమితి జిల్లా కార్యకర్తల సమావేశానికి బత్తిని సదానందం అధ్యక్షత...

ఎస్సి గురుకులాల్లో బ్రహ్మకుమారి సంస్థతో ఒప్పందం రద్దు చేసుకోవాలి

లేకుంటే డిఎస్ఎస్ భవన్ ముట్టడిస్తాం... అక్షర శక్తి, హాసన్ పర్తి : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ సి గురుకులాల్లోని విద్యార్థుల మానసిక ఒత్తిల్లను తగ్గించేందుకు బ్రహ్మకుమారి సంస్థతో ట్రైనింగ్ క్లాసులు ఇప్పించే ఆలోచనను గురుకుల కార్యదర్శి డాక్టర్ వి ఎస్ అలుగు వర్షిణి వెంటనే వెన‌క్కి చేసుకోవాలని, తెలంగాణ గురుకులాల, ప్రగతిశీల తల్లితండ్రుల సంఘం...

ప్రేమోన్మాది దాడిలో గాయపడిన గిరిజన కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ తరఫున రూ. 5 లక్షల అందజేత‌

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అక్ష‌ర‌శ‌క్తి నర్సంపేట: వరంగల్ జిల్లా చెన్నారావు పేట మండలం లోని చింతల తాండ గ్రామంలో వారం రోజుల క్రితం ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన గిరిజన కుటుంబాన్ని ఆదుకునేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందుకు వచ్చారు. ప్రేమోన్మాది నాగరాజు చేసిన దాడిలో తల్లితండ్రులిద్దరూ...

నూతన ఆర్వోఆర్ చట్టం ముసాయిదా బిల్లు పై చర్చ కార్యక్రమం- కలెక్టరేట్ సమావేశ మందిరం వ‌రంగ‌ల్

అక్ష‌ర‌శ‌క్తి వ‌రంగ‌ల్: శనివారం కలెక్టర్ డాక్టర్ సత్య శారదా అధ్యక్షతన జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి, అదనపు కలెక్టర్ సంధ్యారాణి లతో కలిసి రిటైర్డ్ రెవెన్యూ ఉద్యోగులు, విద్యావేత్తలు, న్యాయవాదులు నిపుణులతో నూతన ఆర్వోఆర్ చట్టం ముసాయిదా బిల్లు పై చర్చ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మంలో...

విద్యార్థుల వ్యవహారశైలి పై కాలేజీ యాజమాన్యం పర్యవేక్షణ వుండాలి

అక్ష‌ర‌శ‌క్తి వ‌రంగ‌ల్: తమ కాలేజీ ల్లో చదివే విద్యార్థుల వ్యవహర శైలి పట్ల కాలేజీ యాజమాన్యంతో అధ్యాపాకుల నిరంతరం పర్యవేక్షణ వుండాలని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని డిగ్రీ, ఇంటర్మిడియట్ కళాశాలలకు చెందిన యాజమాన్యం, ప్రిన్సిపాల్ లతో వరంగల్ పోలీస్ కమిషనర్ శనివారం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ప్రత్యేక...

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...
- Advertisement -spot_img