Thursday, September 19, 2024

waramgal latest news

భూపాలపల్లి మున్సిపాలిటీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలి

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అక్షరశక్తి, భూపాలపల్లి: భూపాలపల్లి మున్సిపాలిటీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మున్సిపల్ కమిషనర్ రాజేశ్వరరావు మరియు సంబంధిత అధికారులతో క్యాంపు కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. శనివారం స్థానిక మున్సిపల్ కమిషనర్‌తో ఇటీవల కురుస్తున్న వర్షాలతో పట్టణ బస్టాండ్,మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాల్లో నీరు...

పోలీస్ చట్టాలపై పట్టు సాధించాలి- వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు.

అక్ష‌ర‌శ‌క్తి వ‌రంగ‌ల్: వరంగల్ పోలీస్ కమిషనర్ గురువారం మడికొండ లోని పోలీస్ శిక్షణా కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ ముందుగా టైనీ కానిస్టేబుళ్లకు పోలీస్ చట్టాలను బోధించే తరగతి గదులను సందర్శించి అధికారులు భోధన పద్దతి పరిశీలన చేశారు. అనంతరం పోలీస్ కమిషనర్ కొద్ది సేపు ముచ్చటించి ఇప్పటి వరకు అధికారులు...

దేవా రైతు సేవ కేంద్రాన్ని ప్రారంభించిన పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

అక్షరశక్తి పరకాల: నడికుడా మండల పరిధిలోని రాయపర్తి గ్రామంలో నూతనంగా ఏర్పాటుచేసిన దేవా రైతు సేవ కేంద్రాన్ని బుధవారం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ.. దేవ రైతు సేవా కేంద్రం ద్వారా మెరుగైన సేవలను అందిస్తూ, రైతుల నమ్మకాన్ని పెంచేలా నిర్వాహకులు...

ఆర్ట్స్ ఆండ్ సైన్స్ కళాశాల లో ఉన్న స‌మ‌స్య‌ల‌న్ని ప‌రిష్క‌రించాలి- ఏబీవీపీ

అక్షరశక్తి సుబేదారి: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ హనుమకొండ శాఖ ఆధ్వర్యంలో సుబేదారి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల సమస్యల మీద నిర‌స‌న‌ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న‌ జోనల్ ఇంచార్జ్ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ.. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలని, అడ్మిషన్ ఫీజుల‌ పేరుతో విచ్చలవిడిగా విద్యార్థుల నుచి...

బీసీ మేలుకో- నీ రాజ్యం ఏలుకో నినాదంతో బీసీల రిజర్వేషన్లు సాధిద్దాం

అక్షరశక్తి హాసన్ పర్తి : బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల సాధనకై బీసీ మేలుకో- నీరాజ్యం ఏలుకో అనే నినాదంతో సంఘటితమై పోరాడాలని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు తాటిపాముల వెంకట్రాములు పిలుపునిచ్చారు. బుధవారం బాలసముద్రంలోని కార్యాలయంలో బీసీ హక్కుల సాధన సమితి జిల్లా కార్యకర్తల సమావేశానికి బత్తిని సదానందం అధ్యక్షత...

ఎస్సి గురుకులాల్లో బ్రహ్మకుమారి సంస్థతో ఒప్పందం రద్దు చేసుకోవాలి

లేకుంటే డిఎస్ఎస్ భవన్ ముట్టడిస్తాం... అక్షర శక్తి, హాసన్ పర్తి : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ సి గురుకులాల్లోని విద్యార్థుల మానసిక ఒత్తిల్లను తగ్గించేందుకు బ్రహ్మకుమారి సంస్థతో ట్రైనింగ్ క్లాసులు ఇప్పించే ఆలోచనను గురుకుల కార్యదర్శి డాక్టర్ వి ఎస్ అలుగు వర్షిణి వెంటనే వెన‌క్కి చేసుకోవాలని, తెలంగాణ గురుకులాల, ప్రగతిశీల తల్లితండ్రుల సంఘం...

నూతన ఆర్వోఆర్ చట్టం ముసాయిదా బిల్లు పై చర్చ కార్యక్రమం- కలెక్టరేట్ సమావేశ మందిరం వ‌రంగ‌ల్

అక్ష‌ర‌శ‌క్తి వ‌రంగ‌ల్: శనివారం కలెక్టర్ డాక్టర్ సత్య శారదా అధ్యక్షతన జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి, అదనపు కలెక్టర్ సంధ్యారాణి లతో కలిసి రిటైర్డ్ రెవెన్యూ ఉద్యోగులు, విద్యావేత్తలు, న్యాయవాదులు నిపుణులతో నూతన ఆర్వోఆర్ చట్టం ముసాయిదా బిల్లు పై చర్చ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మంలో...

విద్యార్థుల వ్యవహారశైలి పై కాలేజీ యాజమాన్యం పర్యవేక్షణ వుండాలి

అక్ష‌ర‌శ‌క్తి వ‌రంగ‌ల్: తమ కాలేజీ ల్లో చదివే విద్యార్థుల వ్యవహర శైలి పట్ల కాలేజీ యాజమాన్యంతో అధ్యాపాకుల నిరంతరం పర్యవేక్షణ వుండాలని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని డిగ్రీ, ఇంటర్మిడియట్ కళాశాలలకు చెందిన యాజమాన్యం, ప్రిన్సిపాల్ లతో వరంగల్ పోలీస్ కమిషనర్ శనివారం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ప్రత్యేక...

ఓటరు చైతన్య కార్యక్రమం విజయం వెనుక‌ స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం ఎంతోఉంది- వ‌రంగ‌ల్ జిల్లా క‌లెక్ట‌ర్

అక్ష‌ర‌శ‌క్తి వ‌రంగ‌ల్: గత ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచే లక్ష్యంగా "స్వీప్" ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా చేపట్టిన ఓటరు చైతన్య కార్యక్రమాల విజయవంతంలో వివిధ స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం ఎంతైనా ఉంద‌ని వ‌రంగ‌ల్ జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌రం సత్య‌శార‌ద అన్నారు. గత ఎన్నికలలో ఓటింగ్ శాతం తక్కువగా నమోదైన జిల్లాలలో ఓటింగ్ శాతంన్ని పెంచే లక్ష్యంగా...

మొక్కలు నాటిన జెడ్పి సిఇఓ విద్యాలత

అక్షర శక్తి,హసన్ పర్తి :హసన్ పర్తి మండలంలోని పెంబర్తి గ్రామంలోని బృహత్ ప్రకృతి వనం ఆవరణలో నాటుదాం ఒక చెట్టు -అమ్మ పేరు మీద అనే కార్యక్రమంలో భాగంగా హన్మకొండ జిల్లా పరిషత్ సీఈఓ విద్యాలత మొక్కలు నాటారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్లాంట్ ఫర్ మదర్, నాటుదాం ఒక చెట్టు- అమ్మ...

Latest News

తొగరు సారంగంకు నివాళి

అక్ష‌ర‌శ‌క్తి, నెక్కొండ‌: నెక్కొండ మండలం చిన్న కొర్పోల్ గ్రామ బి.ఆర్.ఎస్ పార్టీ యువ నాయకుడు తొగరు సారంగం గుండెపోటుతో మరణించగా వారి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన...
- Advertisement -spot_img