అందరూ చూస్తుండగానే తల్లీకొడుకుల హత్య
మంత్రాల నెపంతో రాడ్డుతో కొట్టిచంపిన నిందితుడు
అక్షరశక్తి, గూడూరు : మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మంత్రాల నెపంతో తల్లి, కుమారుడిని ఓ వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. ఈ విషాదకర ఘటన గూడూరు మండలం కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి... గూడూరు మండలం బొల్లెపల్లి...
అక్షరశక్తి , వరంగల్: వరంగల్ జిల్లా తహశీల్దార్ అసోసియేషన్ అధ్యక్షులుగా నర్సంపేట తహశీల్దార్ విశ్వప్రసాద్ ఎన్నిక కానున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక రెవెన్యూ లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి.ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత రెవెన్యూ లో మార్పులపై చర్చ జరుగుతున్నది..ఈ నేపథ్యంలో ఈ ఆదివారం హనుమకొండ...
గౌరవంలేనిచోట ఉండలేనంటూ ఆవేదన
రేపే పార్టీ పెద్దల సమక్షంలో చేరే అవకాశం!
వరంగల్ పశ్చిమలో బీఆర్ఎస్కు భారీ షాక్
అక్షరశక్తి, హన్మకొండ : అధికారం కోల్పోయిన బీఆర్ఎస్కు వరుస షాకులు తగులుతున్నాయి. పార్టీని వీడిపోతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీ పరిస్థితి కొంత గందరగోళంలో పడిపోతోంది. మొన్నటికి మొన్న...
కేసీఆర్ది ఆర్థిక, సాంస్కృతిక విధ్వంసం
తెలంగాణకు అప్పులు.. కేసీఆర్ కుటుంబానికి ఆస్తులు
సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివి ప్రజాస్వామిక అడుగులు
ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతారు
ధ్వంసమైన తెలంగాణను బాగుచేసుకోవడమే ముందున్న లక్ష్యం
కాంగ్రెస్ పాలనలో ఉద్యమకారులకు సముచిత స్థానం
టీపీసీసీ అధికార ప్రతినిధి, మాజీ మావోయిస్టు నేత గాజర్ల...
బీఆర్ఎస్కు వైస్ చైర్మన్తో సహా 14 మంది కౌన్సిలర్ల రాజీనామా..
గులాబీ పార్టీకి బిగ్ షాక్
అక్షరశక్తి, నర్సంపేట: నర్సంపేట మున్సిపాలిటీలో ముసలంపుట్టింది. బీఆర్ఎస్కు చెందిన వైస్ చైర్మన్తో సహా 14 మంది కౌన్సిలర్లు ఆపార్టీ సభ్యత్వానికి ముకుమ్మడిగా రాజీనామా చేశారు. మరో రెండు రోజుల తర్వాత పదవులకు రాజీనామా చేస్తామని మీడియా సమావేశంలో...
సచివాలయంలో కొలిక్కిరాని అధికారుల కేటాయింపు
యాభై రోజులు గడుస్తున్నా తాత్కాలిక పోస్టింగ్లే..
సిబ్బంది లేకపోవడంతో పూర్తిస్థాయిలో పనిచేయని వైనం
అక్షరశక్తి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి 50 రోజులు గడుస్తోంది. ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచే పాలనలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. పాలనా సౌలభ్యం కోసం ఐఏఎస్, ఐపీఎస్ల...