Thursday, September 19, 2024

జాతీయం

హ‌న్మ‌కొండ రెడ్‌క్రాస్ సొసైటీకి అవార్డులు

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : ప్రపంచ రక్త దాత దినోత్సవం జూన్ 14 సందర్బంగా బుధవారం హైదరాబాద్ రాజభవన్ సంస్కృతి కమ్యూనిటీ హాల్ లో ముందుగా తెలంగాణ రాష్ట గవర్నర్ అండ్ రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదాతలను అభినందించారు. అనంతరం సమాజంలో రక్తదాతలను...

238కి చేరిన మృతుల సంఖ్య‌

అక్ష‌ర‌శ‌క్తి, డెస్క్ : ఒడిశాలో జ‌రిగిన రైలు ప్ర‌మాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు 238మంది మ‌ర‌ణించిన‌ట్లు ఆ రాష్ట్ర చీఫ్ సెక్ర‌ట‌రీ ప్ర‌దీప్‌జేన తెలిపారు. సుమారు 900మంది గాయ‌ప‌డిన‌ట్లు వెల్ల‌డించారు. ఘ‌ట‌నా స్థ‌లంలో స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి.  

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం..

మందుపాత‌ర‌తో మినీ బ‌స్సు పేల్చివేత‌ 11 మంది జవాన్లు మృతి ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి పంజా విసిరారు. అదును చూసి భద్రతాబలగాలపై దాడులకు దిగారు. దంతేవాడలోని అరణ్‌పూర్ ప్రాంతంలో జవాన్లు ప్రయాణిస్తున్న మినీ బస్సును ఐఈడీ మందు పాతరతో పేల్చేశారు. ఈ ఘటనలో 11 మంది జవాన్లు అక్కడికక్కడే మృతి చెందారు. మరణించిన జవాన్లను...

తెలంగాణ‌లో ప‌వ‌ర్‌ఫుల్ పొలిటీషియ‌న్ ఎవ‌రో తెలుసా…? గూగుల్ స‌మాధానం ఇదే…!

తెలంగాణ‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న కొద్దీ రాజ‌కీయం మ‌రింత వేడెక్కుతోంది. అధికార‌, ప్ర‌తి ప‌క్ష నేత‌ల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి. పొలిటిక‌ల్ రేసులో ముందుండేందుకు ఎవ‌రికి వారు మాట‌ల‌ను డైన‌మైట్ల‌లా ప్ర‌యోగిస్తున్నారు. మ‌రి ఈ పోటీలో ఎవ‌రు ఎక్క‌డ ఉన్నారు...? రాష్ట్రంలో ద‌మ్మున్న నాయ‌కుడు ఎవ‌రై ఉంటార‌ని ప్ర‌జ‌లు భావిస్తున్నారు...? అనే ప్ర‌శ్న‌లు...

కానిస్టేబుల్‌పై చేయిచేసుకున్న విజ‌య‌మ్మ‌..

వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలను ఇవాళ ఉదయం పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం తాజాగా రాష్ట్రంలో కలకలం రేపుతోంది. తన కుమార్తెను అరెస్ట్‌ చేయడంతో ఆమె తల్లి వైఎస్ విజయమ్మ జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ వద్దకు వెళ్లారు. పీఎస్‌లోకి పోలీసులు అనుమతించకపోవడంతో వారితో ఆమె వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో మహిళా...

హ‌న్మ‌కొండ‌లో రాష్ట్ర‌స్థాయి అథ్లెటిక్ పోటీలు ప్రారంభం

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : తెలంగాణ రాష్ట్ర 9వ ఫెడ‌రేష‌న్ క‌ప్ అండ‌ర్ -20 జూనియ‌ర్ అథ్లెటిక్ ఛాంపియ‌న్షిప్ పోటీలు హ‌న్మ‌కొండ‌లోని జేఎన్ఎస్ స్టేడియంలో శ‌నివారం లాంఛ‌నంగా ప్రారంభ‌మ‌య్యాయి. అథ్లెటిక్ అసోసియేష‌న్ వ‌రంగ‌ల్ జిల్లా అధ్య‌క్షులు, షైన్ విద్యాసంస్థ‌ల అధినేత మూగ‌ల కుమార్ యాద‌వ్, సెక్ర‌ట‌రీ యుగేంద‌ర్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో రెండు రోజుల‌పాటు ఈ క్రీడోత్స‌వాలు నిర్వ‌హించ‌నున్నారు....

ఎస్సై ప్రైమరీ కీ విడుదల..

ఈనెల 8, 9 తేదీల్లో నిర్వహించిన ఎస్సై ఎగ్జామ్‌కు సంబంధించిన ప్రాథమిక కీని తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ విడుదల చేసింది. ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ లాంగ్వేజ్ పరీక్షలకు సంబంధించిన ఆబ్జెక్టివ్ పార్ట్ కు సంబంధించిన ప్రైమరీ కీని ప్రస్తుతం బోర్డు విడుదల చేసింది. ఈ కీపై అభ్యంతరాలు ఏమైనా ఉంటే...

మ‌ళ్లీ భ‌య‌పెడుతున్న క‌రోనా… ఒక్క రోజే ప‌దివేల కేసులు

దేశంలో కరోనా కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయి. మొన్నటి వరకు 5, 6.. 7 వేలు మాత్రమే నమోదు అవుతూ ఉండగా.. ఏప్రిల్ 12వ తేదీ ఒక్క రోజే 10 వేల పాజిటివ్ కేసులు నమోదు కావటం విశేషం. చాపకింద నీరులా క్రమంగా విస్తరిస్తూ వెళుతుంది వైరస్. 24 గంటల్లోనే 10 వేల 158 మంది...

కాంగ్రెస్‌లోకి పొంగులేటి, జూప‌ల్లి…?

బీజేపీలో చేరితే రాజ‌కీయంగా ప‌త‌నం త‌ప్ప‌ద‌నే యోచ‌న‌లో ఇద్ద‌రు నేత‌లు హ‌స్తం పార్టీకి జై కొట్టేందుకు రెడీ..! మ‌రికొద్ది రోజుల్లోనే కీల‌క నిర్ణ‌యం ? బీఆర్ఎస్ అధిష్టానంపై తీవ్ర విమర్శలు గుప్పించి హైకమాండ్ ఆగ్రహానికి గురైన ఖ‌మ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితోపాటు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఏ పార్టీలో చేరనున్నారు...? బీఆర్ఎస్...

బీఆర్ఎస్ నుంచి పొంగులేటి, జూప‌ల్లి ఔట్‌

ఎట్టకేలకు కేసీఆర్ నిర్ణయం శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావుపై సస్పెన్షన్ వేటు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుపై బీఆర్ఎస్ వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై భారత రాష్ట్ర సమితి నుంచి ఈ ఇద్దరు నేతలను...
- Advertisement -spot_img

Latest News

తొగరు సారంగంకు నివాళి

అక్ష‌ర‌శ‌క్తి, నెక్కొండ‌: నెక్కొండ మండలం చిన్న కొర్పోల్ గ్రామ బి.ఆర్.ఎస్ పార్టీ యువ నాయకుడు తొగరు సారంగం గుండెపోటుతో మరణించగా వారి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన...