Monday, September 16, 2024

జాతీయం

ఐదుగురు సీనియర్‌ ఐపీఎస్‌లకు పదోన్నతి

అక్ష‌ర‌శ‌క్తి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పలువురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులకు పదోన్నతులు లభించాయి. అదనపు డీజీలుగా ఉన్న ఐదుగురు అధికారులకు డీజీపీలుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. హైదరాబాద్‌ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డి, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ శివధర్‌ రెడ్డితోపాటు అభిలాష బిస్త్‌, సౌమ్య మిశ్రా, షికా గోయల్‌ను డీజీపీలుగా ప్రమోట్‌ చేసింది. ఈ...

తల్లిపాలే బిడ్డకు శ్రేయస్కరం – జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా

తల్లిపాలే బిడ్డకు సురక్షితమని, తల్లికి కూడా మేలు జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా పేర్కొన్నారు. అక్ష‌ర‌శ‌క్తి వరంగల్: బుధవారం తల్లిపాల వారోత్సవాల ముగింపు సందర్భంగా వరంగల్లోని సీకేఎం ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో జిల్లా సంక్షేమ శాఖ, జాతీయ ఆయుష్ మిషన్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కలెక్టర్ డాక్టర్ సత్య శారదా మాట్లాడుతూ...

భారత అంధుల క్రికెట్ జట్టు క్రీడాకారులను అభినందించెన సీఎం రేవంత్ రెడ్డి

అక్ష‌ర‌శ‌క్తి డెస్క్: జీవితంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా, లక్ష్యాన్ని సాధించాలన్న సంకల్ప బలం మనలో ఉండటం ప్రధానమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి న్యూయార్క్‌ నగరంలో భారత అంధుల క్రికెట్ జట్టు క్రీడాకారులను కలుసుకున్నారు. వారిని కలుసుకున్న సందర్భం తనకు లభించిన ఒక అమూల్యమైన అవకాశంగా భావిస్తున్నానని ముఖ్యమంత్రి...

కాంస్య గెలుచుకున్న‌ తేజస్‌కు తెలంగాణ ప్ర‌భుత్వం అభినందనలు

అక్ష‌ర‌శ‌క్తి డెస్క్: ఒడిశాలో జరుగుతున్న 40వ సబ్-జూనియర్ మరియు 50వ జూనియర్ నేషనల్ ఆక్వాటిక్ ఛాంపియన్‌షిప్‌ 100 మీటర్ల బటర్‌ఫ్లై ఈవెంట్‌లో, కాంస్య పతకం గెలుచుకున్న మన తెలంగాణ బిడ్డ తేజస్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్ ద్వారా శుభాభినందనలు తెలిపింది. నీ అద్భుత ప్రదర్శన తెలంగాణకు గర్వకారణం అంటూ ప్ర‌శంసించారు. భవిష్యత్‌లో కూడా ఇలాగే...

పోరాడుతాం.. కానీ తలవంచం.

- బీజేపీలో బీఆర్ఎస్ విలీనం లేదు.. - త‌ప్పుడు వార్త‌లు ప్ర‌సారం చేసిన వారిపై చ‌ర్య‌లు తీసుకుంటాం - బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : బీజేపీలో బీఆర్ఎస్ విలీనం లేదు.. అలా తప్పుడు వార్తలు ప్రసారం చేసిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామ‌ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చ‌రించారు. ఈ...

12 రాజ్య‌స‌భ స్థానాల‌కు సెప్టెంబ‌ర్ 3న ఉప ఎన్నిక‌లు..

అక్ష‌ర‌శ‌క్తి, డెస్క్ : రాజ్య‌స‌భ‌లో ఖాళీ అయిన 12 స్థానాల‌కు ఉప ఎన్నిక‌ల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నిక‌ల సంఘం విడుద‌ల చేసింది. 9 రాష్ట్రాల్లో 12 స్థానాల‌కు సెప్టెంబ‌ర్ 3న ఉద‌యం 9 గంట‌ల నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు పోలింగ్ జ‌ర‌గ‌నుంది. అదే రోజు సాయంత్రం 5 గంట‌ల నుంచి ఓట్ల...

వరంగల్ సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

- ఈ నెలలోనే నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రారంభిస్తాం.. - ఆగమ శాస్త్ర ప్రకారం భద్రకాళీ దేవస్థానం అభివృద్ధి - టెక్స్టైల్ పార్కులో కంపెనీల ఏర్పాటు, ఉద్యోగ కల్పనపై సమీక్ష - మారుమూల ప్రాంతాలలో వైద్య సేవలు - వరంగల్ జిల్లా నగర అభివృద్ధిపై మంత్రి పొంగులేటి స‌మీక్ష‌ అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్‌ : వరంగల్ నగర సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం...

పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

అక్ష‌ర‌శ‌క్తి డెస్క‌: తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం మరో కంపెనీతో అవగాహన కుదుర్చుకుంది. అసెట్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ సర్వీసెస్, అడ్వాన్స్‌డ్ డేటా ఆపరేషన్స్‌లో ప్రముఖ కంపెనీ ఆర్సీజియం, హైదరాబాద్‌లోని తమ కంపెనీని విస్తరించడానికి అంగీకరించింది. ఆర్సీజియం సీఈఓ గౌరవ్ సూరి, ఇతర ప్రతినిధులతో ముఖ్యమంత్రి...

పుట్టిన గడ్డ రుణం తీర్చుకోండి- సీఎం రేవంత్

అక్ష‌ర‌శ‌క్తి డెస్క‌: అమెరికా ప‌ర్యాట‌న‌లో ఉన్న తెలంగాణ ముఖ్య‌మంత్రి ఎన్నారైలతో సమావేశమయ్యారు, ఈ స‌మావేశంలో సీఎం మాట్లాడుతూ పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవడానికి పెట్టుబడులతో రమ్మని ప్రవాస తెలంగాణ, తెలుగు ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత… పెట్టుబడులకు అవకాశాలు…బేగరి కంచె వద్ద నిర్మించబోతున్న…నయా నగర నిర్మాణం… మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి…రాష్ట్రంలో అమలవుతోన్న...

పెండింగ్ భూ సమస్యల పరిష్కారానికి పటిష్ట చర్యలు-సిసిఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్

అక్ష‌ర‌శ‌క్తి, హనుమకొండ, ఆగస్టు 3 : ఆర్వోర్ నూతన ముసాయిదా బిల్లు పై అభిప్రాయాలు ఆగస్టు 23 వరకు సమర్పించాలని సిసిఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ అన్నారు. పెండింగ్ భూ సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల పై జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు తహసిల్దారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన సీసీఎల్ఏ కమిషనర్ మాట్లాడారు....
- Advertisement -spot_img

Latest News

తండా నుంచి ఎదిగిన సైంటిస్టు మోహ‌న్‌

- మారుమూల తండా నుంచి ఎదిగిన విద్యార్థి - వ‌రంగ‌ల్ నిట్‌లో బీటెక్ పూర్తి - బెంగ‌ళూరు సీడాట్‌లో సైంటిస్టుగా ఉద్యోగం - విద్యార్థి ద‌శ‌లోనే ఎన్ఎఫ్‌హెచ్‌సీ ఫౌండేష‌న్ ఏర్పాటు -...