Thursday, September 19, 2024

వార్త‌లు

భారతీయ సంస్కృతికి మూలాధారం సంస్కృతం

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : శ్రీ విశ్వేశ్వర సంస్కృతాంధ్ర డిగ్రీ అండ్ పీజీ కళాశాల వరంగల్ , సెమినార్ హాల్ లో కళాశాల విస్తృత ఉపన్యాసం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ సోనబోయిన సతీష్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల పాలకవర్గ అధ్యక్షుడు ఆకారపు హరీష్ కుమార్ హాజ‌ర‌య్యారు. తదనంతరం జ్యోతి...

భూపాల‌ప‌ల్లిలో ఖాళీ అవుతున్న బీఆర్ఎస్

కాంగ్రెస్‌లోకి ప్ర‌జాప్ర‌తినిధులు, నాయ‌కుల క్యూ ప్ర‌తీరోజు వంద‌ల సంఖ్య‌లో చేరిక‌లు అన్ని మండ‌లాల్లోనూ ఇదే ప‌రిస్థితి.. ఎమ్మెల్యే గండ్ర‌కు అంద‌ని సొంత‌పార్టీ స‌హ‌కారం వ‌రుస షాకుల‌తో గంద‌ర‌గోళం అక్ష‌ర‌శ‌క్తి, భూపాల‌ప‌ల్లి : భూపాల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో బీఆర్ఎస్ ఖాళీ అవుతోంది. నియోజ‌క‌వ‌ర్గంలోని అన్ని మండ‌లాల్లోని కీల‌క నాయ‌కులు, ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులంద‌రూ కాంగ్రెస్ పార్టీలోకి క్యూక‌డుతున్నారు. ఇప్ప‌టికే...

ప్రజల ఆశీర్వాదంతో మరోమారు భారీ మెజారిటీతో గెలుస్తా..

వ‌రంగ‌ల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్.. నామినేష‌న్ దాఖలు అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ తూర్పు: వరంగల్ తూర్పు నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్నపునేని నరేందర్ బుధ‌వారం నామినేషన్ దాఖలు చేశారు. ఈసందర్భంగా మండ‌లి డిప్యూటీ చైర్మన్, వరంగల్ తూర్పు నియోజకవర్గం బీఆర్ఎస్ ఇంచార్జ్ బండ ప్రకాష్‌తో కలిసి వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని నామినేషన్ కేంద్రంలో నన్నపునేని...

వ‌రంగ‌ల్ ప‌శ్చిమ బీజేపీ అభ్య‌ర్థిగా రావు పద్మ నామినేష‌న్‌

అక్ష‌శ‌క్తి, హ‌న్మ‌కొండ‌: వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ స్థానానికి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రావు పద్మ నామినేషన్ దాఖలు చేశారు. మంగళవారం హనుమకొండలోని ఆర్డీవో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి ఎల్ రమేష్ కు నామినేషన్ పత్రాన్ని అందజేశారు. రావు పద్మ వెంట మాజీ ఎమ్మెల్యే మర్తినేని ధర్మారావు, జిల్లా ప్రధాన కార్యదర్శులు కొలను సంతోష్...

ఎమ్మెల్యే గండ్ర‌కు కాళేశ్వ‌రం దెబ్బ ?

భూపాల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో కారు జోరుకు అన్నీ బ్రేకులే..! బీఆర్ఎస్‌ మెడకు చుట్టుకుంటున్న ప్రాజెక్టు అంశం కాంగ్రెస్‌కు అస్త్రంగా మారిన బ్యారేజ్ కుంగుబాటు జిల్లా ఎమ్మెల్యే గండ్ర వెంక‌ట ర‌మ‌ణారెడ్డికి ఇబ్బందికర పరిస్థితులు ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకత.. ఎన్నికల ముందు ఊహించ‌ని షాకులు గ‌త ఎన్నిక‌ల్లో కాళేశ్వ‌ర‌మే అధికార పార్టీకి ప్ర‌చారాస్త్రం.. నేడు సభల్లో...

జై స‌త్తెన్న‌..

భూపాల‌ప‌ల్లి కాంగ్రెస్‌లోకి చేరికల ప్రవాహం గణపురం మండల కేంద్రంలో గులాబీ దళం డీలా హస్తం పార్టీలో ఫుల్ జోష్ అక్ష‌ర‌శ‌క్తి, భూపాల‌ప‌ల్లి : భూపాల‌ప‌ల్లిలో అధికార బీఆర్ఎస్ పార్టీకి వ‌రుస‌గా ఊహించ‌ని ఎదురుదెబ్బ‌లు తగులుతున్నాయి. ప్రతి రోజు వంద‌ల సంఖ్య‌లో ఆపార్టీకి రాజీనామాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరు తున్నారు. అన్ని మండ‌లాల...

మానుకోట కాంగ్రెస్‌లో జోష్

కాంగ్రెస్ అభ్య‌ర్థి ముర‌ళీనాయ‌క్‌కు శ్రేణుల బ్ర‌హ్మ‌ర‌థం ఉన్న‌త విద్యావంతుడిగా, సౌమ్యుడిగా, వైద్యుడిగా క్లీన్ ఇమేజ్ కలిసిరానున్న కుటుంబ నేప‌థ్యం గెలుపు బాధ్య‌త‌ను భుజానికెత్తుకున్న‌ డీసీసీ అధ్య‌క్షుడు భ‌ర‌త్‌చంద‌ర్‌రెడ్డి పార్టీలోకి జోరుగా కొన‌సాగుతున్న చేరిక‌లు ఈసారి కాంగ్రెస్ సునామీని ఎవ‌రూ అడ్డుకోలేర‌ని నేతల ధీమా.. అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : ఉద్య‌మ ఖిల్లా.. ఒకప్పటి కంచుకోట మానుకోటలో మ‌ళ్లీ...

మీ అరాచ‌కాలు చూస్తూ ఊరుకోం.. ఎమ్మెల్యే గండ్ర‌కు గాజ‌ర్ల అశోక్ మాస్ వార్నింగ్‌

ఈ అవినీతి పాల‌న కోస‌మా మీకు ఓటేసింది ..? మ‌ళ్లోసారి దొర‌త‌నం బుస‌లుకొట్ట‌డానికా క‌ష్ట‌ప‌డ్డ‌ది..? మాలో ఉద్య‌మ చైత‌న్యం ఇంకా చావ‌లేదు.. స‌మాజానికి సేవ చేయాల‌న్న దృక్ప‌థం మార‌దు మాజీ మావోయిస్టు నేత‌, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయ‌కుడు గాజ‌ర్ల అశోక్ వెలిశాల కార్న‌ర్ మీటింగ్‌లో సుదీర్ఘ ప్ర‌సంగం ఎమ్మెల్యే గండ్ర వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డిపై...

బీఆర్ఎస్ మేనిఫెస్టో ముందు కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు తేలిపోయాయి..

ప‌ర‌క‌ల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నియోజ‌క‌వ‌ర్గంలో విస్తృత ప్ర‌చారం అక్ష‌ర‌శ‌క్తి, ప‌ర‌కాల : బీఆర్ఎస్‌ పార్టీ మేనిఫెస్టో ముందు కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు డమ్మీ అయిపో యాయని పరకాల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్య‌ర్థి చల్లా ధర్మారెడ్డి తెలియజేశారు. శుక్రవారం గీసుగొండ మండలం కొమ్మాల, విశ్వనాధపురం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వ‌హించారు. ఇంటింటికీ వెళ్లి ప్ర‌జ‌ల‌ను...

న‌రేంద‌ర్‌కు జై

వ‌రంగ‌ల్ తూర్పులో ఎమ్మెల్యే న‌న్న‌పునేనికి మద్దతుగా పద్మశాలీల ఏకగ్రీవ తీర్మానం 2005లో భక్త మార్కండేయ పరపతి సంఘం ఆవిర్భావం మొదటిసారి ఎమ్మెల్యేకు పూర్తి మద్దతు.. రుణ‌ప‌డి ఉంటాన‌న్న ఎమ్మెల్యే నన్నపునేని అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ తూర్పు : వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బీఆర్ఎస్‌కు కుల సంఘాల మ‌ద్ద‌తు పెరుగుతోంది. ఇప్ప‌టికే ప‌లు సంఘాలు ఎమ్మెల్యే న‌న్న‌పునేని...
- Advertisement -spot_img

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...