Friday, September 20, 2024

వార్త‌లు

ఇది అక్రమ లేఅవుట్.. ఇందులో ప్లాట్లు అమ్మడం, కొనడం నిషేధం.. !

దామ్యాతండాలోని సర్వే నంబర్ 395లో హెచ్చ‌రిక బోర్డు ఏర్పాటు చేసిన గ్రామ పంచాయ‌తీ అక్షర‌శక్తి ఎఫెక్ట్ ! మానుకోట‌లో భూబాగోతం వెలుగులోకి.. 35 ఎకరాల లావని పట్టా భూమిని మాయంచేసిన క‌బ్జాదారులు భూవివాదం కోర్టు ప‌రిధిలో ఉన్నా వెంచ‌ర్‌గా మార్చుకుంటున్న వైనం భూ మాఫియాపై అక్ష‌ర‌శ‌క్తి క‌థ‌నం ఎట్ట‌కేల‌కు స్పందించిన యంత్రాంగం వెంచ‌ర్‌లో...

జూనియ‌ర్ లెక్చ‌ర‌ర్ పోస్టుల‌కు వ‌యో ప‌రిమితి పెంచాలి

టీపీసీఎల్ఏ రాష్ట్ర అధ్య‌క్షుడు సంకెప‌ల్లి శ్రీనివాస్‌రెడ్డి అక్ష‌ర‌శ‌క్తి, మ‌హ‌బూబాబాద్ : జూనియర్ లెక్చరర్ల నియామకాల్లో బీసీ, ఓసీ, ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల కేటగిరీలో అభ్య‌ర్థుల వయో పరిమితిని 52 సంవత్సరాలకు పెంచాలని తెలంగాణ (కాక‌తీయ‌) ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సంకెపల్లి శ్రీనివాస్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు మానుకోట పట్టణంలోని...

పార్టీ బ‌లోపేతానికి కృషి చేస్తా..

పీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ రాష్ట్ర క‌న్వీన‌ర్‌, ద‌ళిత కాంగ్రెస్ మ‌హిళా విభాగం రాష్ట్ర ఇన్‌చార్జి కూరాకుల భార‌తి అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి త‌న వంతు కృషి చేస్తాన‌ని టీ పీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ రాష్ట్ర క‌న్వీన‌ర్‌, ద‌ళిత కాంగ్రెస్ మ‌హిళా విభాగం రాష్ట్ర ఇన్‌చార్జి (విశ్రాంత లేబ‌ర్ అసిస్టెంట్ క‌మిష‌న‌ర్) కూరాకుల...

ఫ్లాష్‌..ఫ్లాష్‌.. ఫిజిక‌ల్ ఈవెంట్ల‌లో అప‌శృతి

అస్వస్థతకు గురైన అభ్యర్థి ఎంజీఎంకు త‌ర‌లింపు... యోగ‌క్షేమాలు తెలుసుకున్న సీపీ పోలీస్ కానిస్టేబుల్‌, ఎస్సైల నియామకాల్లో భాగంగా కేయూ మైదానంలో దేహ దారుఢ్య పరీక్షలు కొన‌సాగుతున్నాయి. ఇందులో భాగంగా శ‌నివారం నిర్వహించిన 1600 మీటర్ల పరుగు అనంతరం అభ్య‌ర్థి అస్వస్థత గుర‌య్యాడు. వెంట‌నే పోలీసులు ఎంజీయం ద‌వాఖాన‌కు తరలించారు. ప్ర‌స్తుతం అభ్యర్థికి ఎంజీఎం వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా...

బిగ్‌బాస్ విన్న‌ర్ అత‌డే..!

తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ - 6 కి మరి కొద్ది గంట‌ల్లోనే శుభం కార్డు పడనంది. రేపు (డిసెంబర్ 18న) గ్రాండ్ ఫినాలే జరగనుండ‌గా, విన్నర్ ఎవరో తేలిపోనుంది. ఇప్పటికే శ్రీసత్య‌ ఎలిమినేట్ అవ్వగా చివరగా ఐదుగురు సభ్యులు మాత్రమే హౌస్‌లో మిగిలి ఉన్నారు. ఈ క్రమంలో బిగ్ బాస్ విన్నర్...

లంచం తీసుకుంటూ ఏసీబీకి ప‌ట్టుబ‌డిన మోడ‌ల్ స్కూల్ ప్రిన్సిపాల్‌

  జ‌న‌గామ జిల్లా న‌ర్మెట్ట మోడ‌ల్ స్కూల్‌లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వ‌హించారు. ఔట్ సోర్సింగ్ జాబ్ విష‌యంలో డబ్బులు వ‌సూలు చేస్తుండ‌గా ఏసీబీకి ప‌ట్టుబ‌డ్డారు. స్కూల్ ప్రిన్సిపాల్ అనురాధ‌, లెక్చ‌ర‌ర్ మ‌ల్లేశ్ ఇద్ద‌రు క‌లిసి అటెండ‌ర్ రేణుక వద్ద రూ. 18 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారుల‌కు దొరికారు. వీరిద్ద‌రిపై...

కవిత అరెస్ట్‌కు రంగం సిద్ధం… ! బీజేపీ నుంచి సిగ్నల్స్

ఢిల్లీ లిక్కర్ స్కాం తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయడం ఖాయమని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు బీజేపీ నుంచి ఇన్‌డైరెక్ట్‌గా సిగ్నల్స్ వచ్చాయని తెలిపారు. ఈనెల 6న విచారణకు హాజరుకావాల్సిందిగా శుక్రవారం కవితకు...

ఎక్సైజ్ సీఐపై సస్పెన్షన్ వేటు

సీఐ రమేష్ చందర్ పై అనేక అవినీతి ఆరోప‌ణ‌లు అక్ష‌ర‌శ‌క్తి, మ‌హ‌బూబాబాద్ : మహబూబాబాద్ ఎక్సైజ్ సీఐ రమేష్ చందర్ పై సస్పెన్షన్ వేటు ప‌డింది. మహబూబాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఎమ్మార్పీకంటే ఎక్కువ ధరకు యథేచ్ఛ‌గా మద్యం విక్రయాలు జరుగుతున్నా నియంత్రించడంలో విఫలం అయ్యారనే నివేదికతో అధికారులు సస్పెన్షన్ చేశారు. ఇటీవ‌ల బయ్యారంలోని కనకదుర్గ...

సీపీ త‌రుణ్ జోషికి వీడ్కోలు

బ‌దిలీపై హైద‌ర‌బాద్ వెళ్తున్న వ‌రంగ‌ల్ పోలీస్ క‌మిష‌న‌ర్ డాక్ట‌ర్ త‌రుణ్ జోషికి శుక్ర‌వారం పోలీస్ సిబ్బంది వీడ్కోలు ప‌లికారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. వ‌రంగ‌ల్ న‌గ‌రంలో విధులు నిర్వ‌ర్తించ‌డం త‌న‌కు ఎంతో సంతృప్తిని ఇచ్చింద‌న్నారు. అధికారులు, సిబ్బంది త‌న‌కు పూర్తి స్థాయిలో స‌హ‌క‌రించార‌ని చెప్పారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు డీజీపీ కార్యాలయానికి బదిలీపై...

డిసెంబ‌ర్‌లో అసెంబ్లీ స‌మావేశాలు

అక్ష‌ర‌శ‌క్తి, హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్‌లో నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిర్ణయించారు. దాదాపు వారం రోజుల పాటు సమావేశాలను నిర్వహించాలని సంకల్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్రం ఆంక్షలపై చర్చించనున్నారు. అభ్యుదయ పథంలో నడుస్తున్న తెలంగాణ రాష్ట్రంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విధిస్తున్న అనవసర...
- Advertisement -spot_img

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...