Saturday, September 21, 2024

రాజ‌కీయం

ఎమ్మెల్యే శంకర్ నాయక్.. వెళ్లిపో

అక్షరశక్తి, గూడూరు: ఎన్నికల ముంగిట మానుకోట బీఆర్ఎస్ లో గందరగోల పరిస్థితి ఏర్పడుతున్నాయి. ఒకవైపు సొంత పార్టీ నేతల నుంచి సహకారం అందక.. మరోవైపు .. అడుగడుగునా జనం నిలదీతలు, నిరసనలతో ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న నువ్వు మా ఊరికి ఏం చేశారంటూ జనం ఆగ్రహం వ్యక్తం...

ప్రజల కష్టసుఖాల్లో గండ్ర సత్యనారాయణరావు

రెండుసార్లు ఓడినా నియోజకవర్గంలోనే సత్తెన్న టీడీపీ, బీఆర్ఎస్‌లో దక్కని టిక్కెట్ ఇండిపెండెంట్‌గా పోటీ చేసినా ఆదరించిన ప్రజలు గత ఎన్నికల్లో రెండో స్థానం.. ఈసారి కలిసి రానున్న సానుభూతి.. భూపాల‌ప‌ల్లిలో కాంగ్రెస్ ప‌వ‌నాలు..! అక్ష‌ర‌శ‌క్తి, భూపాల‌ప‌ల్లి: ఎన్నిక‌ల్లో గెలిపిస్తే గ‌ట్టిగ ప‌నిచేస్తం.. ఓడ‌గొడితే రెస్ట్ తీసుకుంటం... అని భావించే నాయ‌కుడు కాదాయ‌న‌. ఎన్నిక‌ల్లో ఓడినా...

కొత్త‌గూడెం బ‌రిలో బొల్లినేని రాజేష్‌

బీజేపీ టికెట్ రేసులో భంగ‌పాటు స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా రంగంలోకి.. కొత్త‌గూడెంలో నామినేష‌న్ దాఖ‌లు 15ఏళ్లుగా పార్టీలో చురుకైన పాత్ర‌ తెలంగాణ ఉద్య‌మంలోనూ కీల‌క భూమిక‌ అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా మారుతోంది. ప‌లుచోట్ల‌ పార్టీ కోసం ద‌శాబ్దాలుగా ప‌నిచేసిన నాయ‌కుల‌కు టికెట్లు ద‌క్క‌క‌పోవ‌డంతో స్వ‌తంత్ర అభ్య‌ర్థులుగా...

మేడ్చ‌ల్‌లో గ‌డ్డి ర‌వికుమార్ నామినేష‌న్ దాఖ‌లు

అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో నామినేష‌న్ల ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. మేడ్చ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో ఆర్పీఐ(అథ‌వాలె) పార్టీ ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా పార్టీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్‌ గ‌డ్డి ర‌వికుమార్ గురువారం నామినేష‌న్ దాఖ‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా భారీ బైక్‌ ర్యాలీ నిర్వ‌హించారు. నామినేష‌న్ దాఖ‌లుకు ముందు అంబేద్క‌ర్ చిత్ర‌ప‌టానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు....

ప‌ర‌కాల బ‌రిలో సోల్తి కిరణ్ గౌడ్

అక్ష‌ర‌శ‌క్తి, ప‌ర‌కాల : పరకాల నియోజకవర్గం శాసనసభ స్థానం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా బొల్లికుంట గ్రామానికి చెందిన కాకతీయ యూనివర్సిటీ ఉద్యమ నేత సోల్తి.కిరణ్ గౌడ్ గురువారం నామినేష‌న్ దాఖ‌లు చేశారు. కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ ఆశించి భంగ‌ప‌డిన ఆయ‌న‌.. ఈరోజు రెబ‌ల్ అభ్య‌ర్థిగా నామినేష‌న్ దాఖ‌లు చేశారు. కాంగ్రెస్ పార్టీ బీసీల‌ను...

వరంగ‌ల్ ప‌శ్చిమ‌లో గెలుపు నాదే..

ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా జంగా రాఘ‌వ‌రెడ్డి నామినేష‌న్ దాఖ‌లు అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ ప‌శ్చిమ : ఈ ఎన్నిక‌ల్లో వ‌రంగ‌ల్ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో గెలుపు త‌న‌దేన‌ని డీసీసీబీ మాజీ చైర్మ‌న్ జంగా రాఘ‌వ‌రెడ్డి అన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా నామేష‌నేష‌న్ దాఖ‌లు చేశారు. అదేవిధంగా, ఏఐఎఫ్‌బీ సింహం గుర్తుపై మ‌రో...

అన్నారంలో అరూరి పూజ‌లు

అక్ష‌ర‌శ‌క్తి, ప‌ర్వ‌త‌గిరి : తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వర్ధ‌న్న‌పేట నియోజ‌క‌వ‌ర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా నామినేష‌న్ దాఖ‌లు చేస్తున్న సంద‌ర్భంగా ఎమ్మెల్యే అరూరి ర‌మేష్ గురువారం ప‌ర్వ‌త‌గిరి మండ‌లం అన్నారం షరీఫ్ యాకూబ్ షావలి దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరూరి ర‌మేష్ కుటుంబ స‌భ్యుల‌తోపాటు, పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు,...

వ‌రంగ‌ల్ తూర్పులో కాంగ్రెస్‌, బీజేపీల‌కు భారీ షాక్‌

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ తూర్పు : వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీల‌కు భారీ షాక్ త‌గిలింది. తాజాగా, ఆయా పార్టీల‌కు చెందిన కీల‌క నాయ‌కులు రాజీనామా చేసి బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే అభ్య‌ర్థి న‌న్న‌పునేని నరేందర్ స‌మ‌క్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం రాజ్ కిషోర్, కార్పొరేటర్ కావటి కవిత రాజు...

వ‌ర్ధ‌న్న‌పేట బ‌రిలో స‌రిగొమ్ముల స్నేహ‌ల‌త‌

ఆర్పీఐ(అథ‌వాలె) ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా పోటీ మ‌హిళా విభాగం రాష్ట్ర అధ్య‌క్షురాలిగా బాధ్య‌త‌లు ద‌శాబ్ద‌కాలంగా ద‌ళిత‌బ‌హుజ‌ల కోసం ఉద్య‌మం స్నేహ హెల్పింగ్ సొసైటీతో సామాజిక సేవ‌ అక్ష‌ర‌శ‌క్తి, వ‌ర్ధ‌న్న‌పేట : తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా వ‌ర్ధ‌న్న‌పేట నియోజ‌క‌వ‌ర్గంలో ఆర్పీఐ(అథ‌వాలె) పార్టీ స‌త్తా చాటేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ఈ మేర‌కు తెలంగాణ ఉద్య‌మ‌కారిణిగా, సామాజిక...

భూపాల‌ప‌ల్లిలో ఖాళీ అవుతున్న బీఆర్ఎస్

కాంగ్రెస్‌లోకి ప్ర‌జాప్ర‌తినిధులు, నాయ‌కుల క్యూ ప్ర‌తీరోజు వంద‌ల సంఖ్య‌లో చేరిక‌లు అన్ని మండ‌లాల్లోనూ ఇదే ప‌రిస్థితి.. ఎమ్మెల్యే గండ్ర‌కు అంద‌ని సొంత‌పార్టీ స‌హ‌కారం వ‌రుస షాకుల‌తో గంద‌ర‌గోళం అక్ష‌ర‌శ‌క్తి, భూపాల‌ప‌ల్లి : భూపాల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో బీఆర్ఎస్ ఖాళీ అవుతోంది. నియోజ‌క‌వ‌ర్గంలోని అన్ని మండ‌లాల్లోని కీల‌క నాయ‌కులు, ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులంద‌రూ కాంగ్రెస్ పార్టీలోకి క్యూక‌డుతున్నారు. ఇప్ప‌టికే...
- Advertisement -spot_img

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...