Thursday, September 19, 2024

రాజ‌కీయం

ప్ర‌జావాణి ఆర్జీలను వేగంగా పరిష్కరించాలి వ‌రంగ‌ల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

అక్ష‌ర‌శ‌క్తి, వరంగల్, 19 ఆగస్టు 2024 : ప్రజావాణిలో స్వీకరించిన ఆర్జీలను శీఘ్రగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వినతులను జిల్లా కలెక్టర్ డాక్ట‌ర్ సత్య శారద డిఆర్డిఓ కౌసల్యాదేవి, జడ్పీ సీఈఓ రామిరెడ్డి, ఆర్డీఓ కృష్ణ...

ప‌ర‌కాల‌లో మంత్రి పొంగులేటి ప‌ర్య‌ట‌న‌

అక్షర శక్తి పరకాల: తెలంగాణ రాష్ట్ర ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ఇందిరమ్మ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో రూ.5కోట్లతో ప్రభుత్వ డిగ్రీ...

వికలాంగుడికి మోటర్ సైకిల్ ఇప్పిస్తామని భరోసా

అక్ష‌రశక్తి మహబూబాబాద్: ఇల్లందు నియోజకవర్గ కొత్తపేట స్టేజ్ వద్ద స్థానిక శాసన సభ్యులు కోరం కనకయ్య, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ లు ప‌ర్య‌టించ‌గా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రాయల ముత్తయ్య అనే వికలాంగుడు మోటర్ సైకిల్ ఇవ్వాలని కోరగా.. వెంటనే స్పందించి కలెక్టర్ తో మాట్లాడి మోటర్ సైకిల్ ఇప్పిస్తామని భరోసా...

డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణకు ఉత్తమ సోషల్ వర్కర్ అవార్డు

అక్ష‌ర‌శ‌క్తి, హన్మకొండ: 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుక‌ల‌ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణను గుర్తించి రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, హ‌న్మ‌కొండ‌ కలెక్టర్ ప్రావీణ్య ఐఏఎస్ , గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ క‌మిష‌న‌ర్‌ అశ్విని ఐఏఎస్, అంబరీష్ ఐపీఎస్ చేతుల మీదుగా ఉత్తమ సోషల్ వర్కర్ అవార్డు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణకు అంద‌జేశారు....

మ‌హిళ‌ల‌కు కేటీఆర్ క్షమాపణ చెప్పాలి

అక్షరశక్తి, హ‌సన్ పర్తి : మహిళల పట్ల కేటీఆర్‌ అభ్యంతర‌కరంగా మాట్లాడినందుకు హ‌సన్ పర్తి మండల కేంద్రంలో లోని బస్టాండ్ కుడలి వద్ద ధర్నా చేసి కేటీఆర్ దిష్టి బొమ్మను కాంగ్రెస్ నాయ‌కులు ద‌హ‌నం చేశారు. ఈ సందర్భంగా హ‌సన్ పర్తి మహిళా మండల అధ్యక్షురాలు జోరిక పూల మాట్లాడుతూ... కేటీఆర్ వెంట‌నే మ‌హిళ‌ల‌కు...

మ‌డికొండ‌లో కేటీఆర్ దిష్టిబొమ్మ ద‌హ‌నం

అక్ష‌ర‌శ‌క్తి, మ‌డికొండ : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ మ‌హిళ‌ల ప‌ట్ల అనుచిత వ్యాఖ్య‌లు చేశారని ఆరోపిస్తూ గ్రేట‌ర్ వ‌రంగ‌ల్‌ మడికొండ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మడికొండ చౌరస్తాలో ఆయ‌న‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో కాజీపేట మండల పార్టీ అధ్యక్షులు సారంపల్లి శ్రీనివాస్ రెడ్డి, 46వ డివి జన్...

ఆగ‌స్టు 20న పాండవుల గుట్టకు మంత్రుల రాక‌

అక్షరశక్తి, భూపాలపల్లి: రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, ఇతర ముఖ్య నేతలు భూపాలపల్లి నియోజకవర్గం రేగొండ మండలం తిరుమలగిరి గ్రామ శివారులోని పాండవుల గుట్ట శివారు ఉన్న పాండవుల గుట్టకు ఆగ‌స్టు 20వ తేదీన‌ రానున్నారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. శుక్ర‌వారం ఉదయం జిల్లా కలెక్టర్ రాహుల్...

వాటర్ ట్యాంకుల‌ నిర్మాణనికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

అక్షరశక్తి, భూపాలపల్లి: భూపాలపల్లి పట్టణవాసుల దాహార్తి తీర్చేందుకు అమృత్ పథకం 2.0 ద్వారా రూ.18.99 కోట్లతో ఓహెచ్ఎస్ఆర్ వాటర్ ట్యాంకుల నిర్మాణానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు శంకుస్థాపన చేశారు. ముందుగా, మంజూర్‌నగర్ లోని వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో సుమారు 1200కేల్ సామర్థ్యంతో నూతనంగా నిర్మించనున్న వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులకు...

సీతక్క ఫౌండేషన్ ఆధ్వ‌ర్యంలో వైద్య శిబిరం

అక్షరశక్తి, కొత్తగూడ : మహబూబాద్ జిల్లా కొత్తగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ అనసూయ సీతక్క ఆదేశాల మేరకు సీతక్క ఫౌండేషన్ చైర్మన్ కుంజ కుసుమాంజలి సూర్య మెగా వైద్య శిబిరం నిర్వ‌హించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్...

ప్రజల రుణం తీర్చుకునేందుకు ప్రజా ప్రతినిధులు, అధికారుల సహకారం అవసరం – ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

అక్షర శక్తి పరకాల: గత పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్ధికి నోచుకోని పరకాల పట్టణాన్ని ప్రణాళికా బద్ధంగా అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకునేందుకు ప్రజా ప్రతినిధులు, అధికారుల సహకారం అవసరమని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. పరకాల పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయంలో బుధవారం పరకాల మున్సిపల్ చైర్మన్ సోదా అనిత...
- Advertisement -spot_img

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...