Thursday, September 19, 2024

రాజ‌కీయం

మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే పరమర్శి

అక్షరశక్తి, హ‌సన్ పర్తి : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 3వ డివిజన్ పరిధిలోని పైడిపల్లి మధ్యగూడెం గ్రామానికి చెంది తిక్క అంజలి (25), సంగాల దిలీప్ (30) ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ‌గా మంగళవారం ఎంజీఎం మార్చరీలో వారి మృత‌దేహాలకు వ‌ర్ధ‌న్న‌పేట ఎమ్మెల్యే కేఆర్ నాగ‌రాజు పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను ప‌రామ‌ర్శించారు. ఎమ్మెల్యే...

జీవో 46 బాధితులతో మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసిన రాకేష్ రెడ్డి

అక్ష‌ర‌శ‌క్తి డెస్క్: తెలంగాణ సెక్రటేరియట్ లో జీవో 46 బాధితులతో మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసిన ఏనుగుల రాకేష్ రెడ్డి. మాజీ మంత్రి కేటీఆర్ సూచ‌న మేర‌కు రాష్ట్ర మంత్రితో చర్చించడానికి, బాధితులతో కలిసి బృందంగా వేళ్లారు. జీవో 46 వల్ల కలుగుతున్న నష్టం పై మంత్రికి వినతి ప‌త్రం అందించారు. జీవొ...

రెవెన్యూ ముసాయిదా బిల్ – 2024 పై చర్చ

అక్ష‌ర‌క్తి వరంగల్: వ‌రంగ‌ల్ జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ కార్యాలయంలో తెలంగాణ తహసిల్దార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం రెవెన్యూ ముసాయిదా బిల్ 2024 మీద చర్చ నిర్వహించడం జరిగింది. ఈ చర్చలకు గాను డిప్యూటీ కలెక్టర్ అసోసియేషన్ అధ్యక్షులు లచ్చి రెడ్డి రామకృష్ణ టి జి టి ఏ జనరల్ సెక్రెటరీ పాక రమేష్ సెక్రెటరీ...

ఆగ‌స్టు 10న వయనాడ్‌లో ప్రధాని మోదీ ప‌ర్య‌ట‌న‌

అక్ష‌ర‌శ‌క్తి, డెస్క్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కేరళ పర్యటన ఖరారైంది. ఇటీవలే భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి వయనాడ్‌ జిల్లా అతలాకుతలమైన విషయం తెలిసిందే. ఈ ప్రకృతి విపత్తులో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. సుమారు 400 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. వందల సంఖ్యలో ప్రజలు గాయాలపాలయ్యారు....

బెంగాల్ మాజీ సీఎం బుద్ద‌దేవ్ భ‌ట్టాచార్య క‌న్నుమూత‌

అక్ష‌ర‌శ‌క్తి, డెస్క్ : ప‌శ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ద‌దేవ్ భ‌ట్టాచార్య గురువారం క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌సు 80 ఏళ్లు. 2000 నుంచి 2011 వ‌ర‌కు 11 ఏళ్ల పాటు ఆయ‌న బెంగాల్ సీఎంగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. తండ్రి బుద్ద‌దేవ్ మ‌ర‌ణించిన‌ట్లు కుమారుడు సుచేత‌న్ భ‌ట్టాచార్య ప్ర‌క‌టించారు. బెంగాల్‌కు ఆర‌వ సీఎంగా చేశారాయ‌న‌. బెంగాల్‌లో...

కేజ్రీవాల్‌ జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపు

అక్ష‌ర‌శ‌క్తి, డెస్క్ : ఢిల్లీ మద్యం పాలసీ సీబీఐ కేసులో సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ జ్యుడీషియల్‌ కస్టడీని ఈ నెల 20 వరకు రౌస్‌ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఈ మేరకు గురువారం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కస్టడీ గడువు ముగియడంతో సీబీఐ ఆయనను తిహార్‌ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా...

భారత అంధుల క్రికెట్ జట్టు క్రీడాకారులను అభినందించెన సీఎం రేవంత్ రెడ్డి

అక్ష‌ర‌శ‌క్తి డెస్క్: జీవితంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా, లక్ష్యాన్ని సాధించాలన్న సంకల్ప బలం మనలో ఉండటం ప్రధానమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి న్యూయార్క్‌ నగరంలో భారత అంధుల క్రికెట్ జట్టు క్రీడాకారులను కలుసుకున్నారు. వారిని కలుసుకున్న సందర్భం తనకు లభించిన ఒక అమూల్యమైన అవకాశంగా భావిస్తున్నానని ముఖ్యమంత్రి...

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య – ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

అక్షరశక్తి, భూపాలపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందుతుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. బుధవారం భూపాలపల్లి నియోజకవర్గంలోని భూపాలపల్లి రూరల్ మండలం గొర్లవీడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు టై, బెల్ట్, షూస్, ఐడి కార్డుల పంపిణీ కార్యక్రమం ఆ పాఠశాల ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో జరిగింది. ఈ...

కాంస్య గెలుచుకున్న‌ తేజస్‌కు తెలంగాణ ప్ర‌భుత్వం అభినందనలు

అక్ష‌ర‌శ‌క్తి డెస్క్: ఒడిశాలో జరుగుతున్న 40వ సబ్-జూనియర్ మరియు 50వ జూనియర్ నేషనల్ ఆక్వాటిక్ ఛాంపియన్‌షిప్‌ 100 మీటర్ల బటర్‌ఫ్లై ఈవెంట్‌లో, కాంస్య పతకం గెలుచుకున్న మన తెలంగాణ బిడ్డ తేజస్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్ ద్వారా శుభాభినందనలు తెలిపింది. నీ అద్భుత ప్రదర్శన తెలంగాణకు గర్వకారణం అంటూ ప్ర‌శంసించారు. భవిష్యత్‌లో కూడా ఇలాగే...

పోరాడుతాం.. కానీ తలవంచం.

- బీజేపీలో బీఆర్ఎస్ విలీనం లేదు.. - త‌ప్పుడు వార్త‌లు ప్ర‌సారం చేసిన వారిపై చ‌ర్య‌లు తీసుకుంటాం - బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : బీజేపీలో బీఆర్ఎస్ విలీనం లేదు.. అలా తప్పుడు వార్తలు ప్రసారం చేసిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామ‌ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చ‌రించారు. ఈ...
- Advertisement -spot_img

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...