Thursday, September 19, 2024

రాజ‌కీయం

12 రాజ్య‌స‌భ స్థానాల‌కు సెప్టెంబ‌ర్ 3న ఉప ఎన్నిక‌లు..

అక్ష‌ర‌శ‌క్తి, డెస్క్ : రాజ్య‌స‌భ‌లో ఖాళీ అయిన 12 స్థానాల‌కు ఉప ఎన్నిక‌ల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నిక‌ల సంఘం విడుద‌ల చేసింది. 9 రాష్ట్రాల్లో 12 స్థానాల‌కు సెప్టెంబ‌ర్ 3న ఉద‌యం 9 గంట‌ల నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు పోలింగ్ జ‌ర‌గ‌నుంది. అదే రోజు సాయంత్రం 5 గంట‌ల నుంచి ఓట్ల...

వరంగల్ సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

- ఈ నెలలోనే నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రారంభిస్తాం.. - ఆగమ శాస్త్ర ప్రకారం భద్రకాళీ దేవస్థానం అభివృద్ధి - టెక్స్టైల్ పార్కులో కంపెనీల ఏర్పాటు, ఉద్యోగ కల్పనపై సమీక్ష - మారుమూల ప్రాంతాలలో వైద్య సేవలు - వరంగల్ జిల్లా నగర అభివృద్ధిపై మంత్రి పొంగులేటి స‌మీక్ష‌ అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్‌ : వరంగల్ నగర సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం...

పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

అక్ష‌ర‌శ‌క్తి డెస్క‌: తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం మరో కంపెనీతో అవగాహన కుదుర్చుకుంది. అసెట్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ సర్వీసెస్, అడ్వాన్స్‌డ్ డేటా ఆపరేషన్స్‌లో ప్రముఖ కంపెనీ ఆర్సీజియం, హైదరాబాద్‌లోని తమ కంపెనీని విస్తరించడానికి అంగీకరించింది. ఆర్సీజియం సీఈఓ గౌరవ్ సూరి, ఇతర ప్రతినిధులతో ముఖ్యమంత్రి...

నాగారం, పెంబర్తిలో పారిశుధ్య ప‌నులు

అక్షర శక్తి,హ‌సన్ పర్తి: పల్లెల రూపురేఖలు మార్చేలా స్వచ్ఛదనం, పచ్చదనం అనే ప్రత్యేక కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యమై విజయవంతం చేయాలని హ‌సన్ పర్తి ఎంపీవో కట్ల కర్ణాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం హ‌సన్ పర్తి మండలం నాగారం,పెంబర్తిలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ...

స్వచ్చదనం – పచ్చదనం ర్యాలీలో పాల్గొన్న కార్పొరేటర్

అక్షర శక్తి కాశీబుగ్గ: వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలోని 16వ డివిజన్ ధర్మారం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వచ్చధనం - పచ్చధనం కార్యక్రమాన్ని ప్రారంభించి అవగాహన ర్యాలీ నిర్వహించిన స్థానిక కార్పొరేటర్ సుంకరి. మనీషా శివకుమార్. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ ప్రశాంత్, వార్డ్ ఆఫీసర్ మల్లికార్జున్, జిల్లా...

ఎమ్మార్వో ను సత్కరించిన కాంగ్రెస్ యూత్ నాయకులు

అక్షర శక్తి కమలాపూర్: కమలాపూర్ నూతన ఎమ్మార్వోగా బాధ్యతలు చేపట్టిన సురేశ్న ను, కాంగ్రెస్ యూత్ సీనియర్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. రెవెన్యూ సమస్యల పైన, మండలంలో ఉన్న రైతులకు సహాయ సహకారాలు అందించి తమ సేవలను అందించాలని విజ్ఞప్తి చేశారు. అనేక భూ సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని వీలైనంత త్వరగా...

నడికూడా లో సొంతభవనంతోనే పోలీస్ స్టేషన్ వెంటనే ఏర్పాటు చేయాలి

అక్షర శక్తి పరకాల: భారతీయ జనతా పార్టీ నడికూడా మండల శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో మండలంలోని సమస్యలపై ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, హుజురాబాద్ నియోజకవర్గ ప్రబారి డాక్టర్ పెసరు విజయ చందర్ రెడ్డి మరియు పరకాల కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పగడాల కాళీ...

పరకాలలో “స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమం చేపట్టిన మున్సిపల్ చైర్మన్

అక్షర శక్తి పరకాల: పరకాలలో ఏర్పాటు "స్వచ్ఛదనం-పచ్చదనం, ర్య‌లీ కార్యక్రమాంలో పాల్గొన్న పరకాల మున్సిపల్ చైర్మన్ సోదా అనిత రామకృష్ణ మాట్లాడుతూ ప్రతి ప్రాంతాన్ని పకృతి వనం చేసే ప్రయత్నమే "స్వేచ్ఛదనం-పచ్చదనం"కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆగస్టు 5 నుండి 9 వరకు ఐదు రోజుల కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో...

పుట్టిన గడ్డ రుణం తీర్చుకోండి- సీఎం రేవంత్

అక్ష‌ర‌శ‌క్తి డెస్క‌: అమెరికా ప‌ర్యాట‌న‌లో ఉన్న తెలంగాణ ముఖ్య‌మంత్రి ఎన్నారైలతో సమావేశమయ్యారు, ఈ స‌మావేశంలో సీఎం మాట్లాడుతూ పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవడానికి పెట్టుబడులతో రమ్మని ప్రవాస తెలంగాణ, తెలుగు ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత… పెట్టుబడులకు అవకాశాలు…బేగరి కంచె వద్ద నిర్మించబోతున్న…నయా నగర నిర్మాణం… మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి…రాష్ట్రంలో అమలవుతోన్న...

స్వచ్ఛద‌నం-పచ్చదనం కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ

అక్ష‌ర‌శ‌క్తి డెస్క‌: స్వచ్ఛద‌నం-పచ్చదనం కార్యక్రమంలో భాగంగా సోమవారం గ్రేటర్ వరంగల్. మునిసిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం వద్ద ర్యాలీని రాష్ట్ర అటవీ పర్యావరణ, దేవాదాయ శాఖ మాత్యులు కొండా సురేఖ, నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ ఎం పి డాక్టర్ కడియం కావ్య, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన...
- Advertisement -spot_img

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...