బీఆర్ఎస్కు వైస్ చైర్మన్తో సహా 14 మంది కౌన్సిలర్ల రాజీనామా..
గులాబీ పార్టీకి బిగ్ షాక్
అక్షరశక్తి, నర్సంపేట: నర్సంపేట మున్సిపాలిటీలో ముసలంపుట్టింది. బీఆర్ఎస్కు చెందిన వైస్ చైర్మన్తో సహా 14 మంది కౌన్సిలర్లు ఆపార్టీ సభ్యత్వానికి ముకుమ్మడిగా రాజీనామా చేశారు. మరో రెండు రోజుల తర్వాత పదవులకు రాజీనామా చేస్తామని మీడియా సమావేశంలో...
సచివాలయంలో కొలిక్కిరాని అధికారుల కేటాయింపు
యాభై రోజులు గడుస్తున్నా తాత్కాలిక పోస్టింగ్లే..
సిబ్బంది లేకపోవడంతో పూర్తిస్థాయిలో పనిచేయని వైనం
అక్షరశక్తి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి 50 రోజులు గడుస్తోంది. ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచే పాలనలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. పాలనా సౌలభ్యం కోసం ఐఏఎస్, ఐపీఎస్ల...
ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లు చేసుకోవాలి
అక్షరశక్తి, మణుగూరు : సీఆర్ రావు ఏఐఎంఎస్సీఎస్ నిర్వహించే జాతీయస్థాయి ఒలంపియాడ్ జనవరి 28, ఫిబ్రవరి 3, ఫిబ్రవరి 4వ తేదీల్లో జరుగుతుందని, దీనికోసం విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేటర్ డాక్టర్ బి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి...
- టికెట్ రేసులో టీ కృష్ణప్రసాద్ ఐపీఎస్
- హైదరాబాద్కు గుర్తింపు తీసుకురావడంలో కీలక భూమిక
- రాష్ట్ర అధికార ప్రతినిధిగా పార్టీలో చురుకైన పాత్ర
- వరంగల్తో విడదీయలేని అనుబంధం
- ఇక్కడి ఆర్ఈసీ(నిట్)లో బీటెక్ పూర్తి
- వరంగల్ డీఐజీగానూ బాధ్యతలు
- కేపీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలో సేవా కార్యక్రమాలు
- అన్నివర్గాల ప్రజలతో సత్సంబంధాలు
- ఈ నేపథ్యంలోనే...
అక్షరశక్తి, హన్మకొండ క్రైం : కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో కేయూ ఫస్ట్ గేట్ ముందు బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో బిల్ల అమరప్రసాద్ రెడ్డి(45) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. దామెరకు చెందిన అమరప్రసాద్రెడ్డి తన ద్విచక్ర వాహనంపై పెగడపల్లి డబ్బాల వైపు నుండి...
అక్షరశక్తి, హసన్ పర్తి: హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలంలోని ఎస్సార్ యూనివర్సిటీలో అగ్రికల్చర్ రెండో సంవత్సరం చదువుతున్న దీప్తి రాథోడ్ అనే విద్యార్థిని హాస్టల్లో ఉరివేసుకొని మృతి చెందింది. హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం అనంతసాగర్ ఎస్ఆర్ యూనివర్సిటీలో బీఎస్సీ అగ్రికల్చర్ రెండో సంవత్సరం చదువుతున్న దీప్తి రాథోడ్ హాస్టల్ గదిలో...