Saturday, July 27, 2024

బ్రేకింగ్ న్యూస్‌… హ‌స‌న్‌ప‌ర్తి సీఐపై వేటు.. సీపీ సంచ‌ల‌న నిర్ణ‌యం..

Must Read

హసన్‌పర్తి ఇన్ స్పెక్టర్ నరేందర్‌ను వీఆర్‌కు అటాచ్ చేస్తూ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. భూవివాదంలో ఓ వ్యక్తిని బెదిరించినట్టుగా ఆరోపణలు రావడంతో క్షేత్రస్థాయిలో విచారణ జరిపిన అధికారులు అది వాస్తవం అని తేల్చినట్టు సమాచారం. దీంతో సీఐ నరేందర్‌ను వీఆర్‌కు అటాచ్ చేస్తూ సీపీ మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img