Sunday, September 8, 2024

latest crime news

స్కూల్ బ‌స్సు కింద‌పడి బాలుడి మృతి

అక్ష‌ర‌శ‌క్తి, భీమ‌దేవ‌ర‌ప‌ల్లి: హ‌న్మ‌కొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో విషాద ఘ‌ట‌న చోటుచేసుకుంది. స్కూల్ బస్ కింద పడి మూడేళ్ల‌ బాలుడు మృతి చెందాడు. ఈ ప్ర‌మాదం భీమదేవరపల్లి మండలం చంటయపల్లి గ్రామంలో మంగ‌ళ‌వారం ఉద‌యం జ‌రిగింది. స్థానికుల కథనం ప్రకారం.. చంటయపల్లికి చెందిన శరత్ - మమత దంప‌తుల రెండో కుమారుడు శివాన్ష్ తన అన్నయ్య...

హ‌న్మ‌కొండ‌లో క‌ల‌క‌లం..

త‌మ్ముడిపై అన్న హ‌త్యాయ‌త్నం.. అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : ఆస్తి త‌గాదాల్లో త‌మ్ముడిపై అన్న హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డిన ఘ‌ట‌న హ‌న్మ‌కొండ కాపువాడ‌లో చోటు చేసుకుంది. ఈ మేర‌కు హ‌న్మ‌కొండ ఇన్‌స్పెక్ట‌ర్ కర్ణాకర్ కేసు వివ‌రాలు వెల్ల‌డించారు. కాపువాడకు చెందిన నాగపురి నిఖిలేష్‌కు, నాగపురి రాకేష్‌కు కొంతకాలంగా ఆస్తి విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో జూలై...

ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

ఇద్దరి పరిస్థితి విషయం.. అక్షరశక్తి, ఆత్మకూరు : హన్మకొండ జిల్లాలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆత్మకూరు -కటాక్షపూర్ ప్రధాన రహదారిపై జరిగిన ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా, కారు డ్రైవర్ తో పాటు మరొకరికి తీవ్ర గాయాలయ్యాయయని, అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. అయితే...

జీపీ బిల్లులు రాక మాజీ సర్పంచ్ భర్త ఆత్మహత్య

కొత్తపల్లి గ్రామంలో విషాదం అక్షరశక్తి, భీమదేవరపల్లి: గత సర్పంచ్ పదవి కాలంలో గ్రామపంచాయతీ అభివృద్ధి పనులకు చేసిన బిల్లులు రాక అప్పులపాలై ఓ మాజీ సర్పంచ్ భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. కొత్తపల్లి గ్రామ మాజీ సర్పంచ్ భర్త రేణిగుంట్ల చంద్రయ్య అప్పుల...

ఆర్టీసీ బస్సు బైక్ ఢీ

బైక్ పై ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలుము గ్గురి పరిస్థితి విషమం ఏటూరునాగారం సామాజిక ఆసుపత్రికి తరలింపు అక్షరశక్తి ములుగు క్రైమ్ , : ఆర్టీసీ బస్సు బైక్ ఢీ కొన్న ఘటనలో నలుగురి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలోని తెలంగాణ సెంటర్ లో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధిoచి...

ముల్కనూరులో మహిళా దారుణ హత్య

అక్షరశక్తి, భీమదేవరపల్లి: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు గ్రామంలోని బుడగ జంగాల కాలనీలో ఈరోజు మధ్యాహ్నం పురాణం స్వరూప 40 అనే మహిళ దారుణ హత్యకు గురికావడం కలకలం రేపింది. పంచాయితీ కోసం కాలనీకి వచ్చిన మహిళపై తన మరిది కత్తితో దాడి చేసి హతమార్చినట్లు తెలిసింది. మృతురాలి భర్త నాలుగు నెలల...

ఘోర రోడ్డు ప్రమాదం

ఓకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి ఒకరు రైల్వే ట్రైనీ టీసీ.. మరొకరు సాఫ్టువేర్.. ఘటన స్థలంలో మిన్నంటిన తల్లి దండ్రుల ఆర్తనాదాలు ప్రమాద ఘటనను పరిశీలించిన ఇన్ స్పేక్టర్ ప్రవీణ్ కుమార్.. అక్షరశక్తి - హసన్ పర్తి : హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలంలోని అనంతసాగర్ క్రాస్ వద్ద సోమవారం తెల్లవారు ఝామున జరిగిన ఘోర రోడ్డు...

ఘోర రోడ్డు ప్రమాదం..

అక్షరశక్తి హన్మకొండ క్రైమ్ ,పరకాల సీతారాంపూర్ ప్రధాన రహదారి పై మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచ్రవాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటన లో ఒకరు మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో ముగ్గురు హసన్ పర్తి లో సెంట్రింగ్ పని చేసి తిరిగి పరకాల వైపునకు...

గంజాయి రవాణా చేస్తూ పట్టుబడిన విద్యార్థులు

అక్షరశక్తి హన్మకొండ క్రైమ్ ; వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గంజాయి రవాణా చేస్తూ, తాగుతున్న ముగ్గురు విద్యార్థుల్లో ఇద్దరినీ అరెస్టు చేయగా ఒకరు పారిపోయారు. టాస్క్ ఫోర్స్ ఏసిపి జితేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం . హనుమకొండ న్యూ శాయంపేటకు చెందిన విద్యార్థి( 27) జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలానికి చెందిన...

మహిళా మెడలోని చైన్ కొట్టేసిన‌ దొంగలు

అక్షరశక్తి, హన్మకొండ క్రైమ్ ; ఐనవోలు మల్లిఖార్జున స్వామి ఆలయ ఆవరణలో దొంగలు చేతివాటం చూపించారు. ఎస్సై వెంకన్న కథనం ప్రకారం.. ఐనవోలు మండల కేంద్రంలో శ‌నివారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలోని ఎల్లమ్మ తల్లి ఆలయం వద్ద యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన గండు వసంత...

Latest News

నేల‌కొరిగిన విప్ల‌వ వీరుడు

- మావోయిస్టు అగ్ర‌నేత మాచ‌ర్ల‌ ఏసోబు ఎన్‌కౌంట‌ర్‌ - కేంద్ర మిలిట‌రీ ఇన్చార్జిగా బాధ్య‌త‌లు - విప్ల‌వోద్య‌మంలో అంచ‌లంచెలుగా ఎదిగిన నేత‌ - టేకుల‌గూడెంలో పాలేరుగా ప‌నిచేసిన ఏసోబు - వంద‌లాది...
- Advertisement -spot_img