31 మందికి స్థానచలనం
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. వెయిటింగ్లో ఉన్న పలువురు ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్లు ఇచ్చింది. బదిలీలు, పోస్టింగుల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 31 మంది ఐఏఎస్ అధికారులు నూతనంగా బాధ్యతలు చేపట్టనున్నారు. 1990 బ్యాచ్కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ను మర్రి...
అక్షరశక్తి, హన్మకొండ క్రైం : తెలంగాణవ్యాప్తంగా 26 మంది డీఎస్పీలు బదిలీ అయ్యారు. ఈ మేరకు బుధవారం రాత్రి డీజీపీ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సుదీర్ఘకాలంలో ఒకే చోట పనిచేస్తున్న వారికి స్థానచలనం క లిగింది.
1. వీ జైపాల్రెడ్డి ఏసీపీ సీసీఎస్ హైదరబాద్ నుంచి చిలకలగూడ
2. బాలగంగిరెడ్డి డీఎస్పీ (వెయిటింగ్) నుంచి సుల్తాన్బజార్...
ఉత్తర్వులు జారీ చేసిన సీసీ రంగనాథ్
అక్షరశక్తి, హన్మకొండ క్రైం : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నలుగురు ఇన్స్పెక్టర్లు, 17 మంది సబ్ ఇన్స్పెక్టర్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు మంగళవారం పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ ఉత్త్వర్వులు జా రీ చేశారు.
ఇన్స్పెక్టర్లు..
జె. వెంకటరత్నం వీఆర్ నుండి పరకాలకు..
పీ కిషన్ పరకాల నుంచి వీఆర్కు..
కే...
అక్షరశక్తి , హన్మకొండ క్రైమ్ : హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం భీమారం గ్రామంలో దొంగలు భీబత్సం సృష్టించారు. బాధితులు, కాకతీయ యూనివర్సిటీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భీ మారం బొడ్రాయి సమీపంలో నివాసం ఉండే ఎండీ సాధిక్ పాషా అనే వ్యక్తి తన కుటుంబంతో ఈనెల 8న హైదరాబాద్ వెళ్లాడు. తిరిగి...
అక్షరశక్తి, వరంగల్ : వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఎస్సై ప్రవీణ్ కుమార్కు పెను ప్రమాదం తప్పింది. ఆ యన ప్రయాణిస్తున్న కారు సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తుండగా అదుపుతప్పి ఆకేరు వాగులోకి దూసు కెళ్లింది. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో ప్రాణాపాయం నుండి బయటపడ్డారు. ఇంటి నుంచి డ్యూటీకి వ స్తుండగా ఈ ప్రమాదం...
ఈనెల 8న ప్రధాని మోడీ వరంగల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు పర్యటన షెడ్యూల్ ఖరారైంది. మోడీ 8న ఉదయం ఢిల్లీ నుంచి బయల్దేరి 9:45 గంటలకి హైదరాబాద్ హకీంపేట విమానాశ్రయానికి చే రుకుంటారు. 9:50 గంటలకు హెలికాప్టర్లో వరంగల్కు బయల్దేరతారు. 10.35కి హన్మకొండలోని హె లిప్యాడ్కు చేరుకుంటారు. 10.45 నుంచి 11.20 వరకు వరంగల్లో...
టెన్త్, ఇంటర్తోనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
పారామెడికల్ కోర్సులకు పెరుగుతున్న డిమాండ్
ఎంజీఎం (నర్సింగ్) ఒకేషనల్ జూనియర్ కళాశాలలో ప్రారంభమైన అడ్మిషన్లు
వైద్య రంగంలో వృత్తి శిక్షణ కోర్సులుగా పేర్కొనే పారామెడికల్ కోర్సులకు ఇటీవల కాలంలో డిమాండ్ పె రుగుతోంది. తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో పూర్తి చేసే వీలుండడంతో అభ్యర్థులు ఈ కోర్సులపై...
కేయూసీ పోలీస్ స్టేషన్ పరిధిలో గోపాల్పూర్ ప్రాంతంలోని వెంకటేశ్వర కాలనీలో ఎలాంటి వైద్య విద్య అర్హతలు లేకున్న లింగనిర్ధారణ పరీక్షలకు పాల్పడుతూ అవసరమైన వారికి గర్భస్రావాలు చేస్తున్న ము ఠాకు చెందిన 18 మంది నిందితులను యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్, టాస్క్ ఫోర్సు, కేయూసీ పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితులు ప్రస్తుతం...