Saturday, September 7, 2024

pm modi

ఆగ‌స్టు 10న వయనాడ్‌లో ప్రధాని మోదీ ప‌ర్య‌ట‌న‌

అక్ష‌ర‌శ‌క్తి, డెస్క్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కేరళ పర్యటన ఖరారైంది. ఇటీవలే భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి వయనాడ్‌ జిల్లా అతలాకుతలమైన విషయం తెలిసిందే. ఈ ప్రకృతి విపత్తులో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. సుమారు 400 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. వందల సంఖ్యలో ప్రజలు గాయాలపాలయ్యారు....

బీజేపీలోకి బీఆర్ఎస్ నాయ‌కుడు మంద ఐలయ్య

ఈట‌ల రాజేంద‌ర్ స‌మ‌క్షంలో చేరిక అక్ష‌ర‌శ‌క్తి, ప‌ర‌కాల : పరకాల నియోజకవర్గంలో బీజేపీలోకి చేరిక‌ల ప‌ర్వం కొన‌సాగుతోంది. దామెర మండలం పసరగొండ గ్రామానికి చెందిన సీనియర్ బీఆర్ఎస్ నాయకులు, మూడుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన బీసీ సామాజిక వర్గానికి చెందిన మంద ఐలయ్య సోమవారం సాయంత్రం హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ ఎన్నిక‌ల‌నిర్వ‌హ‌ణ క‌మిటీ చైర్మ‌న్‌ ఈటల...

వ‌రంగ‌ల్ ప‌శ్చిమ బీజేపీ అభ్య‌ర్థిగా రావు ప‌ద్మ

ఖ‌రారైన అభ్య‌ర్థుల‌కు పార్టీ పెద్ద‌ల ఫోన్‌ తొలిజాబితాలోనే అవ‌కాశం కాషాయం ద‌ళంలో జోష్‌ అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ ప‌శ్చిమ : ఎట్ట‌కేల‌కు తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ అభ్య‌ర్థుల తొలిజాబితా శ‌నివారం రాత్రి విడుద‌ల కానుంది. అధికారికంగా జాబితా విడుద‌ల‌కు ముందే సంబంధిత అభ్య‌ర్థుల‌కు పార్టీ అగ్ర‌నేత‌లు ఫోన్ చేసి జ‌నంలోకి వెళ్లాలంటూ చెప్పిన‌ట్లు తెలిసింది....

వ‌రంగ‌ల్‌లో మోడీ ప‌ర్య‌ట‌న‌

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : వ‌రంగ‌ల్ మ‌హాన‌గ‌రంలో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌మోడీ శ‌నివారం ప‌ర్య‌టించారు. వరంగల్ పర్యటన భాగంగా హెలికాఫ్టర్ లో మామూనూర్ హెలిపాడ్‌కు చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోడీకి హ‌న్మ‌కొండ‌, వ‌రంగ‌ల్ జిల్లా క‌లెక్ట‌ర్లు సిక్తాప‌ట్నాయ‌క్‌, ప్రావీణ్య‌, వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం ప్రధానమంత్రి మంత్రి నరేంద్రమోదీ 10.36గంట‌ల‌కు...

ప్రధాని మోడీ వరంగల్‌ పర్యటన షెడ్యూల్ రిలీజ్‌

ఈనెల 8న ప్రధాని మోడీ వరంగల్‌లో పర్యటించనున్నారు. ఈ మేరకు పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది. మోడీ 8న ఉదయం ఢిల్లీ నుంచి బయల్దేరి 9:45 గంటలకి హైదరాబాద్ హకీంపేట విమానాశ్రయానికి చే రుకుంటారు. 9:50 గంటలకు హెలికాప్టర్‌లో వరంగల్‌కు బయల్దేరతారు. 10.35కి హ‌న్మ‌కొండ‌లోని హె లిప్యాడ్‌కు చేరుకుంటారు. 10.45 నుంచి 11.20 వరకు వరంగల్‌లో...

మోడీ ప‌ర్య‌ట‌కు స‌ర్వంసిద్ధం

రేపు సికింద్రాబాద్‌ స్టేషన్‌లో వందేభారత్‌ రైలును ప్రారంభించనున్న ప్ర‌ధాని ఆ తర్వాత పరేడ్‌ గ్రౌండ్‌ వేదికగా పలు రైల్వే ప్రాజెక్టుల ప్రారంభోత్సవం విస్తృత ఏర్పాట్లు చేస్తున్న రైల్వేశాఖ హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు హైదరాబాద్‌: ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనకు రంగం సిద్ధమైంది. సికింద్రాబాద్‌ స్టేషన్‌లో శనివారం ఉదయం 11.30 గంటలకు సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్‌ ఎక్స్‌ప్రె్‌సను ప్రధాని ప్రారంభించనున్నారు....

కామారెడ్డి రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి.. బాధిత కుటుంబాలకు ప్రధాని పరిహారం

కామారెడ్డి జిల్లాలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. టాటా ఎస్‌ వాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనలో మొత్తం తొమ్మిది మంది చనిపోయిన సంగ‌తి తెలిసిందే. కాగా, ప్ర‌ధాని మోడీ .. మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయలు, గాయపడిన వారికి రూ. 50 వేల...

ప్ర‌ధాని మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

పెట్రోల్‌పై ఏపీ, తెలంగాణ వ్యాట్ తగ్గించాలి..  దేశంలో కరోనా పరిస్థితిపై అన్ని రాష్ట్రాలతో నిర్వహించిన రివ్యూ మీటింగ్‌లో ప్ర‌ధాని మోడీ కీల‌క వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిందని.. కానీ రాష్ట్రాలు మాత్రం వ్యాట్‌ను తగ్గించడం లేదని అన్నారు. రాష్ట్రాలు వ్యాట్‌ను తగ్గించకపోవడం వల్లే ప్రజలపై భారం పడుతోందని పేర్కొన్నారు....

అల‌ర్ట్ : మ‌రికాసేప‌ట్లో కరోనాపై ప్ర‌ధాని మోడీ స‌మీక్ష‌

అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రుల‌తో స‌మావేశం దేశంలో క‌రోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేప‌థ్యంలో కేంద్రం అప్ర‌మ‌త్తం అయింది. నేడు అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో ప్రధాని మోడీ సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు వర్చువల్ గా జరిగే ఈ భేటీలో కేంద్రమంత్రులు అమిత్ షా, మన్ సుఖ్ మాండవీయ, కేంద్రఆరోగ్యశాఖ కార్యదర్శి పాల్గొననున్నారు. ఢిల్లీ సహా పలు...

రైతు సంఘాల ఆధ్వర్యంలో విద్రోహ దినం

అక్షరశక్తి, వరంగల్ ప్రతినిధి: మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసి పంటల మద్దతు ధర చట్టం రైతు అమరవీరులను ఆదుకుంటామని, రైతులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపి రైతుల మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని, రైతు అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామని, కేంద్ర విద్యుత్ చట్టాన్ని, నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసే...

Latest News

నేల‌కొరిగిన విప్ల‌వ వీరుడు

- మావోయిస్టు అగ్ర‌నేత మాచ‌ర్ల‌ ఏసోబు ఎన్‌కౌంట‌ర్‌ - కేంద్ర మిలిట‌రీ ఇన్చార్జిగా బాధ్య‌త‌లు - విప్ల‌వోద్య‌మంలో అంచ‌లంచెలుగా ఎదిగిన నేత‌ - టేకుల‌గూడెంలో పాలేరుగా ప‌నిచేసిన ఏసోబు - వంద‌లాది...
- Advertisement -spot_img