Monday, September 16, 2024

Telangana

ప్రాణంతీసిన ప‌నిభారం

అధికారులు, స‌ర్పంచ్‌ల మ‌ధ్య న‌లిగిపోతున్న పంచాయ‌తీ కార్య‌ద‌ర్శులు నిత్యం వేధింపుల‌తో తీవ్ర మాన‌సిక ఒత్తిడి బ‌య్యారం మండ‌లంలో పంచాయ‌తీ కార్య‌ద‌ర్శి ఆత్మ‌హత్య‌ క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ గడువు పెంచుతూ తాత్సారం ప్ర‌భుత్వం తీరుపై యూనియ‌న్ నేత‌ల మండిపాటు అక్ష‌ర‌శ‌క్తి ప్ర‌ధాన ప్ర‌తినిధి అధిక ఒత్తిడి, ప‌నిభారంతో రాష్ట్రంలోని పంచాయ‌తీ కార్య‌ద‌ర్శులు న‌లిగిపోతున్నారు. ఉద్యోగ భ‌ద్ర‌తలేద‌నే కార‌ణంతో మానసిక క్షోభ‌కు...

మోడీ ఎనిమీ ఆఫ్ తెలంగాణ‌

ట్విట్టర్‌లో నెంబర్ వన్ ట్రెండింగ్ సోష‌ల్ మీడియాలో టీఆర్ఎస్ వార్‌ అక్ష‌ర‌శ‌క్తి డెస్క్ : పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్రమోడీ చేసిన ప్రసంగం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చిచ్చు రేపుతోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై రాజ్య‌స‌భ‌లో నిన్న మోడీ చేసిన వ్యాఖ్య‌ల‌పై రాష్ట్ర‌వ్యాప్తంగా నిర‌స‌న‌లు హోరెత్తుతున్నాయి. మోడీ.. తెలంగాణ ద్రోహి అంటూ టీఆర్ఎస్ నాయ‌కులు ప్ర‌ధాని మోడీ...

అప్పుడు మాత్ర‌మే నైట్ క‌ర్ఫ్యూ..

తెలంగాణలో కరోనా వైర‌స్‌ పరిస్థితులపై హైకోర్టులో మంగ‌ళ‌వారం జ‌రిగిన విచార‌ణ‌లో డీహెచ్ శ్రీనివాసరావు నివేదిక సమర్పించారు. తెలంగాణలో కరోనా పాజిటివిటీ రేటు 3.16 శాతంగా ఉంద‌ని, ప్రస్తుతం నైట్‌ కర్ఫ్యూ వంటి ఆంక్షలు విధించే పరిస్థితులు లేవన్నారు. పాజిటివిటీ 10 శాతం దాటితే కర్ఫ్యూ ఆంక్షలు అవసరముందన్నారు. గత వారంలో ఒక్క జిల్లాలోనూ క‌రోనా...

317 జీవో చుట్టూ రాష్ట్ర రాజకీయం

మానసిక ఆందోళనలో బాధిత ఉపాధ్యాయ, ఉద్యోగులు తెలంగాణలో నూతన జిల్లాలకు పోస్టుల విభజన కొందరికీ వరంగా, మరికొందరికి శాపంగా మారింది. ఉద్యోగుల విభజన, బదిలీల్లో కొత్తజిల్లాల వారీగా స్థానికతను పరిగణనలోకి తీసుకోకుండా ఉమ్మడి జిల్లా యూనిట్‌గా సీనియార్టీనే ప్రతిపాదికగా తీసుకొని బదిలీలు చేయడంపట్ల బాధిత ఉద్యోగ, ఉపాధ్యాయులు గత కొన్ని రోజులుగా ఆందోళన కార్యక్రమాలను ఉదృతం...

మిర్చి రైతుల మండిపాటు

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : వ‌రంగ‌ల్ ఏనుమాము వ్య‌వ‌సాయ మార్కెట్లో వ్యాపారుల మోసాల‌పై మిర్చిరైతులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తేజ‌ర‌కం మిర్చి రూ.17వేల ధ‌ర నిర్ణ‌యించి, కేవ‌లం రూ.14వేల‌కు మాత్ర‌మే కొనుగోలు చేయ‌డంపై మండిప‌డ్డారు. రైతులంద‌రూ మార్కోట్లో సోమ‌వారం ఉద‌యం ఆందోళ‌న‌కు దిగారు. మార్కెట్ గేట్ ముందు ధ‌ర్నా చేశారు. మిర్చి కార్యాలయాన్ని ముట్టడించి ధర్నా...

మేడారానికి ఒక్క‌రోజే 2ల‌క్ష‌ల మంది భ‌క్తులు

మేడారంలో ముంద‌స్తు మొక్కులు వ‌న‌దేవ‌త‌ల ద‌ర్శ‌నానికి త‌ర‌లివ‌స్తున్న భ‌క్తులు ఆదివారం ఒక్క‌రోజే రెండు ల‌క్ష‌ల మందికి పైగా రాక‌ కిక్కిరిసిన‌ క్యూలైన్లు.. జంప‌న్న‌వాగులో సంద‌డి అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్‌ : మేడారం మ‌హాజాత‌ర భ‌క్త‌జ‌న సంద్రంగా మారుతోంది. తెలంగాణ నుంచేగాకుండా దేశం న‌లుమూల‌ల నుంచి ముంద‌స్తు మొక్కుల కోసం భ‌క్తులు ల‌క్ష‌లాదిగా త‌ర‌లివ‌స్తున్నారు. ఆదివారం సెల‌వు దినం కావ‌డంతో వ‌న‌దేవ‌త‌లు స‌మ్మ‌క్క...

సీపీ తరుణ్‌జోషికి ఐజీగా ప‌దోన్న‌తి

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్ట‌ర్‌ తరుణ్ జోషికి ఐజీగా పదోన్నతి కల్పిస్తూ వరంగల్ పోలీస్ కమిషనరేట్ కమిషనర్ గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులను జారీచేసింది. ఐజీగా పదోన్నతి పొందిన డాక్ట‌ర్ తరుణ్ జోషి వరంగల్ పోలీస్ కమిషనర్ గా ఏప్రిల్ 7 వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. ఆయ‌న...

ఆదివాసీల జోలికొస్తే క‌ఠిన చ‌ర్య‌లు

రాష్ట్ర మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : ఆదివాసీల మ‌హిళ‌లతో అమానుషంగా ప్ర‌వ‌ర్తించిన ఫారెస్ట్ అధికారుల‌పై రాష్ట్ర గిరిజ‌న‌-స్త్రీ,శిశు సంక్షేమ శాఖ‌ల మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో జ‌రిగిన ఘ‌ట‌న‌పై స‌మ‌గ్ర విచార‌ణ జ‌రుపుతామ‌ని స్ప‌ష్టం చేశారు. ఆదివాసీల జోలికొస్తే స‌హించేదిలేద‌ని, ఆదివాసీ మ‌హిళ‌ల‌ప‌ట్ల అస‌భ్యంగా ప్ర‌వర్తించిన అధికారుల‌పై...

పంట‌న‌ష్టంపై త‌ప్పుడు స‌ర్వే?

మానుకోట జిల్లాలో అకాల వ‌ర్షంతో వేలాది ఎక‌రాల్లో దెబ్బ‌తిన్న పంట‌లు పంట‌న‌ష్టం అంచ‌నా వేయ‌డంలో వ్య‌వ‌సాయ‌శాఖ విఫ‌లం క్షేత్ర‌స్థాయి ప‌రిశీల‌న‌లో నిర్ల‌క్ష్య వైఖ‌రి కేవ‌లం 16వంద‌లకుపైగా ఎక‌రాల్లో మాత్ర‌మే న‌ష్టం జ‌రిగిన‌ట్లు నివేదిక‌ ప‌ట్టించుకోని ప్ర‌జాప్ర‌తినిధులు ఆందోళ‌న‌లో బాధిత రైతులు అక్ష‌ర‌శ‌క్తి, మ‌హ‌బూబాబాద్ ప్ర‌తినిధి : మానుకోట జిల్లాలో అకాల వ‌ర్షంతో దెబ్బ‌తిన్న పంట‌న‌ష్టాన్ని అంచ‌నా వేయ‌డంలో వ్య‌వసాయ‌శాఖ విఫ‌లంగా చెందిందా..? క్షేత్ర‌స్థాయిలో...

అఖిల భార‌త స‌ఫాయి మ‌జ్ధూర్‌ ట్రేడ్ యూనియ‌న్ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా సోద రామ‌కృష్ణ

అక్ష‌ర‌శ‌క్తి, ప‌ర‌కాల : అఖిల భార‌త స‌ఫాయి మ‌జ్ధూర్‌ ట్రేడ్ యూనియ‌న్ తెలంగాణ‌ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా సోద రామ‌కృష్ణ ఎన్నిక‌య్యారు. ఆ సంఘం జాతీయ అధ్య‌క్షులు అలోక్ కుమార్ బృందం శుక్ర‌వారం హ‌న్మ‌కొండ జిల్లా ప‌ర‌కాల ప‌ట్ట‌ణాన్ని సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా వారికి మున్సిప‌ల్ చైర్మెన్ సోద అనిత రామ‌కృష్ణ‌, వైస్ చైర్మెన్...

Latest News

తండా నుంచి ఎదిగిన సైంటిస్టు మోహ‌న్‌

- మారుమూల తండా నుంచి ఎదిగిన విద్యార్థి - వ‌రంగ‌ల్ నిట్‌లో బీటెక్ పూర్తి - బెంగ‌ళూరు సీడాట్‌లో సైంటిస్టుగా ఉద్యోగం - విద్యార్థి ద‌శ‌లోనే ఎన్ఎఫ్‌హెచ్‌సీ ఫౌండేష‌న్ ఏర్పాటు -...
- Advertisement -spot_img