Sunday, September 8, 2024

warangal police commissionarate

కార్పొరేట్ ఆస్ప‌త్రుల్లో విజిలెన్స్ దాడులు?

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : వ‌రంగ‌ల్ మ‌హాన‌గ‌రంలోని మూడు ప్ర‌ధాన కార్పొరేట్ ఆస్ప‌త్రుల్లో విజిలెన్స్ దాడులు కొన‌సాగుతున్న‌ట్లు స‌మాచారం. ప్ర‌ధానంగా ఆరోగ్య శ్రీ ప‌థ‌కానికి సంబంధించిన కేసుల రికార్డుల‌ను ప‌రిశీలిస్తున్న‌ట్లు తెలిసింది. కొద్దిరోజులుగా కార్పొరేట్‌, ప్రైవేట్ ఆస్ప‌త్రుల్లో ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కం అమ‌లులో అవ‌క‌త‌వ‌క‌ల‌పై మీడియాలో క‌థ‌నాలు రావ‌డంతో విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగి విస్తృతంగా త‌నిఖీలు...

నిబంధనలు పాటించని ఆస్ప‌త్రుల‌పై కఠిన చర్యలు – వ‌రంగ‌ల్ జిల్లా కలెక్టర్ సత్య శారద

అక్ష‌రశ‌క్తి, వరంగల్: 16 ఆగస్టు 2024: నిబంధనలు పాటించని ఆసుపత్రిల పై కఠిన చర్యలు తీసుకొంటామని వ‌రంగ‌ల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా స్థాయి ప్రైవేట్ క్లినికల్ ఎస్టాబ్లిషమెంట్ ఆక్ట్, డెంగ్యూ కేసుల నివారణపై జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ సత్య శారదా చైర్మన్...

మ‌హిళ‌ల‌కు కేటీఆర్ క్షమాపణ చెప్పాలి

అక్షరశక్తి, హ‌సన్ పర్తి : మహిళల పట్ల కేటీఆర్‌ అభ్యంతర‌కరంగా మాట్లాడినందుకు హ‌సన్ పర్తి మండల కేంద్రంలో లోని బస్టాండ్ కుడలి వద్ద ధర్నా చేసి కేటీఆర్ దిష్టి బొమ్మను కాంగ్రెస్ నాయ‌కులు ద‌హ‌నం చేశారు. ఈ సందర్భంగా హ‌సన్ పర్తి మహిళా మండల అధ్యక్షురాలు జోరిక పూల మాట్లాడుతూ... కేటీఆర్ వెంట‌నే మ‌హిళ‌ల‌కు...

మ‌డికొండ‌లో కేటీఆర్ దిష్టిబొమ్మ ద‌హ‌నం

అక్ష‌ర‌శ‌క్తి, మ‌డికొండ : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ మ‌హిళ‌ల ప‌ట్ల అనుచిత వ్యాఖ్య‌లు చేశారని ఆరోపిస్తూ గ్రేట‌ర్ వ‌రంగ‌ల్‌ మడికొండ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మడికొండ చౌరస్తాలో ఆయ‌న‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో కాజీపేట మండల పార్టీ అధ్యక్షులు సారంపల్లి శ్రీనివాస్ రెడ్డి, 46వ డివి జన్...

కామారెడ్డిప‌ల్లిలో ఇల్లు ద‌గ్ధం

అక్షరశక్తి, పరకాల : ప‌ర‌కాల మండ‌లం కామారెడ్డిప‌ల్లిలో విద్యుత్ తీగలు త‌గిలి కొలుగూరి రాధకు చెందిన ఇల్లు పూర్తి ద‌గ్ధ‌మైంది. ఇంటి లోపల ఉన్న సామాన్లు, బట్టలు, స‌ర్టిఫికెట్లు, డబ్బులు పూర్తిగా కాలిపోయాయి. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాల‌ని స్థానికులు కోరుతున్నారు.

వాటర్ ట్యాంకుల‌ నిర్మాణనికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

అక్షరశక్తి, భూపాలపల్లి: భూపాలపల్లి పట్టణవాసుల దాహార్తి తీర్చేందుకు అమృత్ పథకం 2.0 ద్వారా రూ.18.99 కోట్లతో ఓహెచ్ఎస్ఆర్ వాటర్ ట్యాంకుల నిర్మాణానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు శంకుస్థాపన చేశారు. ముందుగా, మంజూర్‌నగర్ లోని వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో సుమారు 1200కేల్ సామర్థ్యంతో నూతనంగా నిర్మించనున్న వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులకు...

ధరణి రికార్డులను పరిశీలించిన ఆర్డీవో

అక్షరశక్తి, హ‌సన్ పర్తి : హ‌న్మ‌కొండ జిల్లా హ‌సన్ పర్తి మండల తహశీల్దార్ కార్యాలయాన్ని శుక్రవారం హన్మమకొండ జిల్లా ఆర్డీవో ఎన్ వెంకటేష్ ఆకస్మికంగా సందర్శించి, తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ధరణిలో తలెత్తుతున్న సమస్యలను, అర్జీలను పరిశీలించారు. ధరణి సంబంధించిన రికార్డులన్నింటిని క్షుణ్ణంగా తనఖీ చేశారు. ఈ మేరకు స్థానిక డిటి. రహీం...

ప్రజల రుణం తీర్చుకునేందుకు ప్రజా ప్రతినిధులు, అధికారుల సహకారం అవసరం – ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

అక్షర శక్తి పరకాల: గత పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్ధికి నోచుకోని పరకాల పట్టణాన్ని ప్రణాళికా బద్ధంగా అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకునేందుకు ప్రజా ప్రతినిధులు, అధికారుల సహకారం అవసరమని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. పరకాల పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయంలో బుధవారం పరకాల మున్సిపల్ చైర్మన్ సోదా అనిత...

గొర్రెకుంట ఉన్నత పాఠశాలకు ఆర్ఓ మినీ వాటర్ ప్లాంట్ అంద‌జేత

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 15వ డివిజన్ గొర్రెకుంటలో జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలకు పూర్వ విద్యార్థి కానిస్టేబుల్ నమిండ్ల సాధన్ ఆర్ఓ మినీ వాటర్ ప్లాంట్ ని బహూకరించారు. ఈ సందర్భంగా నమిండ్ల సాధన్ మాట్లాడుతూ మన పాఠశాలలో చదివే విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటూ చక్కగా చదువుకొని...

పోస్టల్ సేవల వినియోగంపై అవగాహన

అక్షరశక్తి, పర్వతగిరి : వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామ పంచాయతీ కార్యాలయంలో తపాలా శాఖ ఆధ్వర్యంలో డాక్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాం ను స్థానిక పోస్టుమాస్టర్ బాల్లె రాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నర్సంపేట సబ్ డివిజనల్ ఇన్స్ పెక్టర్ సుచందర్ హాజరై తపాలా శాఖ అందించే సుకన్య,...

Latest News

నేల‌కొరిగిన విప్ల‌వ వీరుడు

- మావోయిస్టు అగ్ర‌నేత మాచ‌ర్ల‌ ఏసోబు ఎన్‌కౌంట‌ర్‌ - కేంద్ర మిలిట‌రీ ఇన్చార్జిగా బాధ్య‌త‌లు - విప్ల‌వోద్య‌మంలో అంచ‌లంచెలుగా ఎదిగిన నేత‌ - టేకుల‌గూడెంలో పాలేరుగా ప‌నిచేసిన ఏసోబు - వంద‌లాది...
- Advertisement -spot_img