అక్షరశక్తి, వరంగల్ ప్రతినిధి: మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసి పంటల మద్దతు ధర చట్టం రైతు అమరవీరులను ఆదుకుంటామని, రైతులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపి రైతుల మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని, రైతు అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామని, కేంద్ర విద్యుత్ చట్టాన్ని, నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసే...
అక్షరశక్తి, పరకాల: హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గం నడికూడ మండలం నార్లపూర్ గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠ, శ్రీ శ్రీ శ్రీ కంటమహేశ్వర స్వామి – సురమాంబ దేవి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అక్షరశక్తి, ఖానాపూరం: వరంగల్ జిల్లా ఖానాపురం మండల కేంద్రంలో సీసీ రోడ్డును ఆదివారం ఓడీసీఎంఎస్ చైర్మన్, మండల పరిషత్ అధ్యక్షుడు, జెడ్పీటీసీ సభ్యులు ప్రారంభించారు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పల్లె ప్రగతిలో ఇచ్చిన హామీ మేరకు ఖానాపురం జెడ్పీటీసీ సభ్యులు బత్తిని స్వప్న-శ్రీనివాస్ గౌడ్ జడ్పీటీసీ నిధుల నుండి 6లక్షల 5...
అక్షరశక్తి, జనగామ : ఈ నెల 11న జనగామ జిల్లా కేంద్రానికి సీఎం కేసీఆర్ రానున్న నేపథ్యంలో నిర్వహించే బహిరంగ సభా స్థలాన్ని గిరిజన సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, దివ్యాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవ...
అక్షరశక్తి, జనగామ, ఫిబ్రవరి 6 : దేశ ప్రజల ఆత్మగౌరవమైన భారత రాజ్యాంగాన్ని మార్చాలని సీఎం కేసీఆర్ అనడం దేశ ప్రజల ఆత్మ అభిమానాన్ని కించపరిచినట్లేనని, తెలంగాణ నుంచి కేసీఆర్ను తరిమికొట్టాలని కాంగ్రెస్ నేత, దొమ్మటి సాంబయ్య, పీసీసీ సభ్యులు గంగారపు అమృత రావు అన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా ఆదివారం ఘన్పూర్ నియోజకవర్గం...
అక్షరశక్తి, జనగామ: రెండు రోజుల్లో జనగామ జిల్లాకు మెడికల్ కళాశాలను ప్రకటించకుంటే.. ఈ నెల 11న జనగామ జిల్లా స్వచ్ఛంద బంద్కు పిలుపునిస్తున్నట్లు జనగామ జిల్లా జేఏసీ పిలుపునిచ్చింది. జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో కన్వీనర్ మంగళంపల్లి రాజు అధ్యక్షతన ఆదివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించగా ముఖ్య అతిధులుగా డాక్టర్ రాజమౌళి, ఓయూ జేఏసీ నాయకురాలు...
మానుకోట ఎంపీ కవిత సంచలన వ్యాఖ్యలు
అక్షరశక్తి, మహబూబాబాద్ : కేసీఆరే మాకు తోపు.. మాకు గ్రూపులు లేవు.. మేమంతా కేసీఆర్ దయతోనే విజయం సాధిస్తున్నాం.. అని మహబూబాబాద్ ఎంపీ, జిల్లా టీఆర్ ఎస్ అధ్యక్షురాలు మాలోత్ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లా టీ ఆర్ ఎస్ అధ్యక్షురాలిగా నియామకమైన తర్వాత మొదటిసారి జిల్లా...
అక్షరశక్తి, హైదరాబాద్ : తెలంగాణలో కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయని రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. జనవరి 23న కరోనా థర్డ్ వేవ్ పీక్ స్టేజ్కు చేరిందని, రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు అత్యధికంగా 5 శాతానికిపైగా వెళ్లిందని, ప్రస్తుతం పాజిటివిటీ రేటు 2 శాతం కంటే తక్కువగా ఉందని అన్నారు....