Friday, September 20, 2024

ummadi waramgal

తాళ్లపూసపల్లి అభివృద్ధికి కృషి చేశా..

అక్షరశక్తి, మహబూబాబాద్: సర్పంచుల పదవీకాలం ముగియడంతో ఆయా గ్రామాలలో పాలకమండలికి అభినందన సభలు మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ ఎంపీటీసీలకు పదవీ విరమణ సభను గ్రామస్తులు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌గా పాలన చేసిన రావుల విజితారెడ్డి మాట్లాడుతూ...

కార్య‌ద‌ర్శిని స‌న్మానించిన నాయ‌కులు

అక్షరశక్తి, పర్వతగిరి : వ‌రంగ‌ల్ జిల్లా ప‌ర్వ‌త‌గిరి మండ‌లం దౌలత్ నగర్ గ్రామానికి నూతనంగా విచ్చేసిన గ్రామ పంచాయ‌తీ కార్యదర్శి విక్రమ్‌ను కాంగ్రెస్ నాయకులు మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసి శాలువాతో స‌న్మానించారు. ఈ కార్యక్రమం లో గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, మాజీ ఉప్ప సర్పంచ్ కత్తుల వెంకన్న యాదవ్ (పెద్ద), మండల బీసీ సెల్...

డ‌బుల్ బెడ్‌రూమ్ ఇండ్లు పంపిణీ చేయాలి

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : హనుమకొండ బాలసముద్రంలోని అంబేద్కర్ నగర్, జితేందర్ సింగ్ నగర్ లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ లు లబ్ధిదారులకు పంపిణీ చేయాలని హనుమకొండ తహసీల్దార్ ఆఫీస్ వద్ద స్థానిక ప్రజలు గత 4 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. శ‌నివారం నాటి దీక్షలను ఆర్పీఐఏ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు...

రైల్వేస్టేష‌న్‌లో గంజాయి ప‌ట్టివేత‌

అక్ష‌ర‌శ‌క్తి, జనగామ: జ‌న‌గామ‌ జిల్లా స్టేషన్ ఘనపూర్ రైల్వే స్టేషన్‌లో గంజాయిని పోలీసులు ప‌ట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్న మహారాష్ట్రకు చెందిన మనోహర్ బాగ్వా పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు త‌ర‌లించారు. 7 కిలోల 100 గ్రాములు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు లక్ష 77 వేల 500 వందలు ఉంటుంద‌ని...

న‌ర్సంపేట‌లో 250 కేజీల ఎండు గంజాయి ప‌ట్టివేత‌

అక్ష‌ర‌శ‌క్తి, న‌ర్సంపేట : వరంగల్ జిల్లా నర్సంపేట మల్లంపల్లి రోడ్డు జాతీయ రహదారి 365 కమలాపురం క్రాస్ వద్ద 250 కేజీల ఎండు గంజాయిని పోలీసులు ప‌ట్టుకున్నారు. శనివారం సాయంత్రం నర్సంపేట పట్టణంలో పోలీసులు సాధారణ తనిఖీలు చేపట్టగా.. మల్లంపల్లి రోడ్డు కమలాపూరం క్రాస్ వద్ద రెండు కార్లలో త‌ర‌లిస్తున్న‌ సుమారు 250 కిలోల...

భూపాలపల్లిలో మంత్రుల పర్యటన సక్సెస్

- నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం - మైలారం ఇండస్ట్రియల్ పార్కు శంకుస్థాపన - సభకు భారీగా తరలివచ్చిన జనం - భూపాలపల్లి యువతకు ఇండస్ట్రీస్‌తో భారీగా ఉద్యోగ అవకాశాలు - తెలంగాణలో ప్రజలందరి దీవెనలతో ఇందిరమ్మ రాజ్యం వచ్చింది - ప్రజలకు ఇచ్చిన అన్ని వాగ్దానాలను అమలు చేస్తాం.. - సభలో మంత్రులు దుద్దిళ్ల‌ శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్...

6 గ్యారంటీల అమలుకై దశలవారి ఆందోళనలు

అక్ష‌ర‌శ‌క్తి, మ‌హ‌బూబాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్న‌ డిమాండ్ తో సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర కమిటీ దశల వారి ఆందోళనకు పిలుపునిచ్చిందని సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ ప్రజాప్రంథా మహబూబాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి కొత్తపల్లి రవి అన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో...

అవ‌య‌వ దానానికి ముందుకు రావాలి

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : మరణించాక మట్టిలో కలిసిపోయే మన శరీరం వైద్య విద్యార్థుల ప్రయోజనార్ధం దానం చేయడం గొప్ప విషయమని హనుమకొండ జాయింట్ కలెక్టర్ వెంకట్ రెడ్డి అన్నారు. ఇండియన్ ఆర్గాన్ డొనేషన్ డే సందర్భాన్ని పురస్కరించుకొని తెలంగాణ నేత్ర అవయవ శరీర దాతల అసోసియేషన్ వరంగల్ అధ్యక్షులు మల్లారెడ్డి నేతృత్వంలో కలెక్టర్ కార్యాలయంలో...

వృద్ధాశ్ర‌మ నిర్మాణ స్థ‌ల ప‌రిశీల‌న‌

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హనుమకొండ, జిల్లా సంక్షేమ అధికారి సంయుక్త ఆధ్వ‌ర్యంలో వృద్ధాశ్రమం నిర్వహించడానికి ఎల్కతుర్తి మండలం చింతలపల్లి గ్రామంలో ఒక ఎకరం భూమిని జిల్లా కలెక్టర్ కేటాయించారు. ఈ భూమిని శనివారం హనుమకొండ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ పి. విజయచందర్ రెడ్డి, వైస్ చైర్మన్...

సుప్రీం తీర్పుపై ద‌ళిత‌ర‌త్న‌ హ‌నుకాంత్‌ హర్షం

అక్షర శక్తి, కాజీపేట : ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌కు అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పు వెలువ‌రించ‌డం హ‌ర్ష‌నీయ‌మ‌ని గ్రేట‌ర్ వ‌రంగ‌ల్‌ 47వ డివిజన్ కాజిపేటలో షెడ్యూల్డ్ కులాల హక్కుల అభివృద్ది సమితి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు, దళితరత్న యమడాల హనుకాంత్ అన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రప‌టానికి క్షీరాభిషేకం చేశారు. రానున్న రోజుల్లో మాదిగలకు విద్య...

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...
- Advertisement -spot_img